Home » Bhadrachalam
ఇవాళ ఉదయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. శుద్ధి అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు.
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆమెకు తీవ్రమైన ఛాతి నొప్పి రావడంతో హఠాన్మరణం చెందారు.
వెనుకబడిన తరగతుల ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసాగా మారింది. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడకుండా ఎమ్మెల్యే పొదెం వీరయ్య అడ్డుకున్నారు.
గోదావరిలో పెరిగిన నీటి మట్టంతో స్నాన గట్టం మొత్తం వరద నీటిలో మునిగింది. దీంతో గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి ఉధృతి కారణంగా తెలంగాణ - ఛత్తీస్గడ్ ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. దీంతో తెలంగాణ - ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Bhadrachalam: పెరుగుతున్న గోదావరి వరద
విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. ముంపు ప్రాంతంలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. (River Godavari)
భద్రాచలం గిరిజనులతో గవర్నర్ భేటీ
శ్రీరామనవమినాడు (Sri Rama Navami) పండ్లు, పలహారాలతో పాటు రామచంద్రునికి పానకం నైవేద్యం పెడతారు. పానకం నైవేద్యం పెట్టడం వెనుక ఆధ్యాత్మిక అంశమే కాదు.. ఆరోగ్యకమైన విషయం కూడా దాగుంది. పానకం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
దాదాపు 50 వేల వరకు లడ్డూలు మిగిలిపోయాయి. దీంతో అవి బూజుపట్టాయి. వాటిని పక్కనపెట్టి, కొత్త లడ్డూలు విక్రయించాల్సిన ఆలయ అధికారులు కక్కుర్తి పడ్డారు. బూజుపట్టిన లడ్డూలనే భక్తులకు విక్రయించారు. దీంతో వాటిని కొనుగోలు చేసిన భక్తులు, ఆలయ అధికారులప�