Home » Bhadrachalam
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం సీతారామచంద్రస్వామి వార్ల ఎదుర్కోలు మహోత్సవం మిథిలా మైదానంలో కన్నుల
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి మిథిలా స్టేడియం ముస్తాబైంది . కల్యాణ ఘడియలు సమీపిస్తుండగా .. పట్టు వస్త్రాలు ధరించి పెళ్లిపీటలు ఎక్కేందుకు శ్రీ సీతారామచం ద్ర
భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వాముల వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం గం.10-30 లకు శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది.
కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 9న ఎదుర్కోలు జరుగనుంది. 10న నవమి సందర్భంగా కళ్యాణం నిర్వహించనున్నారు. 11న పట్టాభిషేకం ప్రధాన వేడుకలు జరుగనున్నాయి.
భక్తుల కోసం ఆన్లైన్లో టికెట్లు అమ్మకం చేపడుతున్నారు. ఒక్కో టిక్కెట్ ధరను 150 రూపాయల నుంచి 7వేల 5వందల వరకు టిక్కెట్లు ధరను నిర్ణయించి.. అమ్మకాలు చేపడుతున్నారు.
వైష్ణవ సంప్రదాయ ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తయారు చేసిన పసుపుతో తలంబ్రాలు చేశారు. బేడా మండపం వద్ద
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు ప్రారంభంకా
భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర నీటి ప్రవాహం 48 అడుగులకు చేరింది గంట గంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
వ్యాక్సినేషన్ కోసం జనం పడిగాపులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువై ఉన్న భద్రాచలం రాముల వారి సన్నిధిలో ఆదివారం నుండి వైధిక కమిటీ అపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తొలగిపోవాలని...