Home » Bhadrachalam
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అదివారం మార్చి29న అంకురార్పణ జరిగింది. నవమి ఉత్సవాలు ఆలయంలో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అర్చకులు ప్రాకార మండపం వద్దకు శ్రీసీతారాముల వారిని తీసుకొచ్చారు. గో�
తెలంగాణ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏప్రిల్ 2,3 తేదీల్లో జరిగే శ్రీరామనవమి మహోత్సవాలు తిలకించేందుకు దేవస్థానం ఆన్లైన్లో టిక్కెట్ విక్రయాలు ప్రారంభించింది. భక్తులు టిక్కెట్లను www.bhadrachalamonline.com వెబ
మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసు ఆమెది. అలాంటి వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆడపిల్లలే. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తల్లి, పిల్లలు క్షేమంగా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు సెప్టెంబర్ 07వ తేదీ శనివారం మధ్యాహ్నం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో క్రమం�
దక్షిణ అయోధ్యగా పిలవబడుతున్న భద్రాద్రిలో రామయ్య అంబారీసేవకు వేళయ్యింది. 55ఏళ్ల తర్వాత మరోసారి శ్రీరామచంద్ర మహాప్రభువుకు అంబారీసేవ నిర్వహిస్తున్నారు. మే 09వ తేదీ బుధవారం సాయంత్రం సంప్రదాయబద్దంగా అంబారీసేవ కొనసాగనుంది. స్వామివారి అంబారీసే�
తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో శ్రీరామనవమి శోభ కనిపిస్తోంది. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సావాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
పోలవరం ప్రాజెక్టు విషయంలో భద్రాచలాన్ని అడ్డు పెట్టకుని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారనీ... ఇటువంటి కుట్రలు పన్నితే భధ్రాచలం కూడా ఏపీకే ఇవ్వాలని చంద్రగిరి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు డిమాండ్ చేశారు.
ప్రముఖ పుణ్యకేత్రం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 14న నవమి రోజున సీతారాముల కల్యాణం, 15న మహ పట్టాభిషేకం జరగనుంది. సీతారా
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం క్షేత్రంలో కొలువున్నది శ్రీరామచంద్రుడా? నారాయణుడా? కొన్ని ఏళ్లుగా జరుగుతోన్న ఈ చర్చ ఎడతెగడం లేదు. సీతారామచంద్ర స్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఇదే చర్చ మొదలైంది. అసల