Home » Bhadrachalam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువై ఉన్న భద్రాచలం రాముల వారి సన్నిధిలో ఆదివారం నుండి వైధిక కమిటీ అపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయనున్నారు. నేటి నుంచి జులై 9 వరకు ఈ అపదుద్ధారక స్తోత్ర పారాయణం నిర్వహించనున్నారు.
Bhadrachalam Sri Sita Ramula Kalyanam 2021: భద్రాద్రిలో కొలువైన శ్రీ రాముడి కళ్యాణంపై కూడా కరోనా ప్రభావం పడింది. జనాలకే కాదు దేవుళ్లకు కూడా తప్పలేదు కరోనా కష్టాలు. రాములోరి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించాలని భక్తులు ఆశగా ఎదురుచూస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా జరిగే క
భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి మండపేటకు చెందిన భక్తుడు కేవీఏ రామారెడ్డి ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ బొండాలను రెండు దశాబ్దాలుగా భక్తి పూర్వకంగా నివేదిస్తున్నారు.
Mukkoti ekadasi festival : తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు తెల్లవారుఝూమునుంచే వైభవంగా ప్రారంభమయ్యాయి. చలిని సైతం లెక్కచేయకుండా భక్తలు వైష్ణవ ఆలయాల వద్ద బారులుతీరారు. తిరుమలేశుని తొలి గడప కడపలో తిరుమలేశుని తొలి గడప దేవుని కడప ఆ�
Hospital staff negligency, woman died in bhadrachalam bus stand : ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తగూడెంకు చెందిన సమ్మయ్య బార్య రమ(60) కు అనారోగ్యంగా ఉండటంతో శనివారం మధ్యాహ్నం 3 గంటలసమయంలో ఆమెను తీస
కరోనా సోకిందంటే దగ్గరికి రావడానికి కూడా జనాలు జంకుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు సైతం దగ్గరకు రావడం లేదు. కరోనా మృతదేహాల దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. కొంతమంది సొంతింటి వాళ్లు చనిపోయినా దహనానికి ముందుకు రావడం లేదు. �
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. నీటి ప్రవాహం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వరదతో భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రా�
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు నిన్న(ఆగస్టు 3,2020) కరోనా పరీక్ష చేయించారు. పాజిటివ్గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయ�
ప్రభుత్వ డాక్టర్ల నిర్వాకం మరోసారి బైటపడింది. అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయాడని ఓ ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఇచ్చి..చేతులు దులుపుకున్నాకు భద్రాచలంలోనే ప్రభుత్వ డాక్టర్లు..కానీ చనిపోయాడని చెప్పిన శిశువు కాసేపటికే కదలటంతో కన్నతల్లి పేగుకదిల�
లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా దైవ దర్శనానికి దూరమైన భక్తులకు త్వరలో గుడ్ న్యూస్ వినిపించనుంది.