Home » Bigg Boss
ఈసారి నామినేషన్స్ ని సరికొత్తగా డిజైన్ చేశాడు బిగ్బాస్. బిగ్బాస్ మహారాజ్యం అని చెప్పి శోభా, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా నియమించాడు.
నామినేషన్స్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగ్ చివర్లో తేజ, రతికలను ఉంచాడు.
తమిళ్ స్టార్ హీరో కార్తీ బిగ్బాస్ కి వచ్చి సందడి చేశారు. తాను నటించిన జపాన్ సినిమా దీపావళికి తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో తొమ్మిదో వారం చివరికి వచ్చేసింది. ఎనిమిది వారాల్లో ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు.
ప్రముఖ నటుడు, బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ అయిన శివాజీ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనున్నారు. నైంటీస్ అనే పేరుతో తెరకెక్కిన వెబ్సిరీస్లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.
ఎనిమిది వారాలు పూర్తిచేసుకోగా తొమ్మిదోవారం కాస్త ఫైర్ గానే సాగాయి నామినేషన్స్. నామినేట్ అయినవాళ్లు ముఖం పై రంగు కొట్టించుకోవాలి. ఈ నామినేషన్స్ లో మొన్న, నిన్న రెండు రోజులు బాగానే గొడవలు అయ్యాయి కంటెస్టెంట్స్ మధ్య.
వారం రోజులు సైలెంట్ గా ఉండి నామినేషన్స్ అనగానే రెచ్చిపోయే ప్రశాంత్ తమ బ్యాచ్ కి ఆపోజిట్ గా ఉన్న అమర్ దీప్ ని నామినేట్ చేశాడు.
మొన్నటిదాకా వరుసగా ఏడు వారాలు అమ్మాయిలు ఎలిమినేట్ అయి తెలుగు బిగ్బాస్ హిస్టరీలోనే సరికొత్తగా నిలిచిపోయింది. దీంతో అమ్మాయిల ఎలిమినేషన్ కి బ్రేక్ వేస్తూ నిన్నటి ఎపిసోడ్ లో జెంట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు.
శనివారం ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ అందరి తప్పులని ఎత్తి చూపాడు.
అనేక టాస్కుల అనంతరం ప్రియాంక, గౌతమ్, శోభా, ప్రశాంత్, సందీప్ కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచారు. వీరిలో కెప్టెన్ ని ఎన్నుకోవాలని ఇంటి సభ్యులకే పనిపెట్టాడు బిగ్బాస్