Home » BJP MP
చేనేత, విద్యకు సంబంధించిన విషయాలపై చర్చించడానికి మంత్రి శ్రీధర్ బాబు సమయం ఇవ్వాలని విజయేంద్ర ప్రసాద్ కోరారు.
ఈ పాదయాత్రకు ప్రజాహిత యాత్రగా నామకరణం కూడా చేశారు. బండి సంజయ్ చేపట్టే పాదయాత్రతో..
ఇండియా పేరు విషయంలో బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్గా మార్చాలని బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు. బ్రిటిష్ వారు ఇండియా పదాన్ని దుర్వినియోగంగా ఉపయోగించారని చెప్పారు....
2011 నవంబర్లో విద్యుత్ కంపెనీ ఉద్యోగులను కొట్టినందుకు ఆగ్రాకు మాజీ కేంద్ర మంత్రి కతేరియాకు కోర్టు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధించింది
2011లో జరిగిన దాడి కేసులో ఆగ్రా కోర్టు శనివారం ఆయనకు ఈ శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 147 (అల్లర్లు సృష్టించడం), 323 (ఇతరుల్ని గాయపరచడం) కింద ఆయన దోషిగా తేలారు
బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ హరద్వార్ దూబే సోమవారం ఢిల్లీలోని ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగర వాసి అయిన దూబే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు....
సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ డిమాండ్ చేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "అప్పట్లో భారత్ లో హిందువులను వేధించారు. బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరింది. అయితే, ఇప్
ఇక స్వీయ రక్షణ కోసం అవసరమైతే కత్తులు వాడుకోవాలని, ఎవరైనా దాడి చేస్తే వారికి తిరిగి కఠువైన జవాబు ఇవ్వడం మన హక్కని ప్రగ్యాసింగ్ అన్నారు. ‘‘మీ ఇంట్లో ఉన్న కత్తుల్ని పదును చేసి పెట్టుకోండి. కనీసం కూరగాయలు కోసుకోవడానికైనా ఉపయోగపడతాయి. ఏమో, ఏం అవస�
క్రైస్తవ మిషనరీల్లో పిల్లల్ని చదివించొద్దని ప్రగ్యా సూచించారు. అందులో చదవడం వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందని ఆమె పేర్కొన్నారు. మిషనరీల్లో చదివిన వారికి సంస్కృతీ సంప్రదాయాలు తెలియవని, వారు తమ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో పడేస్తారన�
రామ్దేవ్ బాబా తన వ్యాపార సామ్రాజ్యానికి యోగా పితామహుడిగా భావించే మర్షి పతంజలి పేరును తొలగించాలని, మీ సొంత పేరుతో మీ బ్రాండ్ను నిర్మించుకోవాలని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సూచించారు. పేరు మార్చకుంటే ఉద్యమాన్ని లేవనెత్తుతానని, న్య