Home » Blast
శ్రీకాకుళం టెక్కలిలోని కచేరీ వీధిలో భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు జరిగింది.
విశాఖలో మరో పేలుడు సంభవించింది. అచ్యుతాపురంలోని అభిజిత్ ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీలో పేలుడు సంభవించింది.
చిత్తూరు జిల్లా మదనపల్లి ఇండస్ట్రియల్ పార్కులో పేలుళ్ళు జరిగాయి. భవన నిర్మాణం కోసం డీమార్ట్ సంస్థ నిర్వాహకులు డిటోనేటర్లను పేల్చగా.. భారీగా పేలుడు సంభవించి, బండరాళ్లు పరిసరాల్లో నివసించే ప్రజల ఇళ్లపై పడ్డాయి.
ఈఘటనకు సంబంధించిన వన్ ప్లస్ ఎలా స్పందిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే వన్ ప్లస్ ప్రతినిధులు బాధిత వినియోగదారుడిని సంప్రదించింది.
పాకిస్తాన్లోని లాహోర్ లోని జోహర్ టౌన్ లో బుధవారం పేలుడు ఘటన సంభవించింది.
ఈ ఏడాది జనవరి 29న న్యూ ఢిల్లీలో ప్రధాని,రాష్ట్రపతి హాజరైన బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న విజయ్ చౌక్ కి 2 కిలోమీటర్ల దూరంలోని అబ్దుల్ కలాం రోడ్డులోని ఇజ్రాయెల్ ఎంబసీ బయట సాయంత్రం సమయంలో జరిగిన బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కీలక ఆధా�
యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ బాలుడు తన ఫోన్ బ్యాటరీని నాలుకతో నాకగా అది పేలింది. దీంతో అతడు అక్కడికక్కడే..
quarry blast in Karnataka : కర్నాటకలో ఓ క్వారీలో జరిగిన పేలుడులో ఆరుగురు చనిపోయారు. చిక్బల్లాపూర్లోని హిరెనగవల్లిలో ఈ పేలుడు సంభవించింది. క్వారీలో అక్రమంగా నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ఘటనపై కర్నాటక ముఖ్యమంత్ర�
blast in Bollaram industrial : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు మృతి చెందారు. పారిశ్రామికవాడలో ఉన్న ఎస్వైఎస్ ఎలక్ట్రానిక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రమాద�
Delhi blast : ఢిల్లీ పేలుడుకు తామే బాధ్యులమని జైష్ ఉల్ హింద్ సంస్థ ప్రకటించింది. ఢిల్లీ పేలుడుకు ప్లాన్ చేసి… అమలు చేసింది తామేనని జైష్ ఉల్ హింద్ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది. మరోవైపు ఢిల్లీ పేలుడు కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. బాంబ�