Blast

    ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు : ఒకరు మృతి

    December 30, 2019 / 09:53 AM IST

    ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. జిల్లాలోని ఉట్నూరు క్రాస్ రోడ్స్ వద్ద ఆగి వున్న మోటారు సైకిల్లో ఉన్ననాటు బాంబు పేలింది. పేలుడు జరిగిన ప్రదేశం పెట్రోల్ బంకు ఎదురుకుండా ఉంది. బంకులో పెట్రోల్ పోయించుకుని రోడ్డుపైకి వచ్చిన

    అలర్ట్ : సెల్ ఫోన్ పేలి వ్యక్తి మృతి

    November 11, 2019 / 10:38 AM IST

    చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఒడిశాలోని పారాదీప్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లా రాన్ పూర్ గ్రామానకి చెందిన కున్ ప్ర్రధాన్ అనే వ్యక్తి పారాదీప్ లో ఓ ఆలయ నిర్మాణంలో కూలీ గా పని చేస�

    బాంబు పేలుడు : ఐదుగురికి గాయాలు

    November 5, 2019 / 06:23 AM IST

    మణిపూర్ రాజధాని ఇంపాల్ లో మంగళవారం ఉదయం బాంబు  పేలుడు కలకలం సృష్టించింది.  స్ధానిక తంగల్ బజారు వద్ద పేలుడు సంభవించింది. బాంబు పేలటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురు పోలీసులు ఉన్నారు. పేలుడు అనంతరం ఘటనా ప్రాంతాన్ని పోలీసుల�

    ఆర్మీ బస్సు టార్గెట్ గా బాంబ్ బ్లాస్ట్…10మంది జవాన్లు మృతి

    October 7, 2019 / 02:26 PM IST

    ఆర్మీ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి జరిపారు. తూర్పు ఆప్గనిస్తాన్ లోని  నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌ సిటీలో కొత్తగా ఆర్మీలో చేరినవారిని తీసుకెళ్తున్న బస్సును టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు దాడి జరిపారు.  సైనిక వాహనానికి సమీ�

    అసలేం జరిగింది : సూర్యాపేట అయ్యప్ప ఆలయం దగ్గర పేలుడు, ఒకరు మృతి

    September 13, 2019 / 06:16 AM IST

    సూర్యాపేట పట్టణంలో పేలుడు కలకలం రేపింది. ఓ పాత ఐరన్ స్క్రాప్ దుకాణంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

    కాణిపాకం ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం

    September 10, 2019 / 06:22 AM IST

    చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ హోటల్ లో ఈ ప్రమాదం సంభవించింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రధాన

    అది బాంబు పేలుడు కాదు : ఎవరూ భయపడొద్దు

    September 8, 2019 / 07:35 AM IST

    రాజేంద్రనగర్ లో భారీ పేలుడు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుట్ పాత్ మీదున్న అనుమానాస్పద బాక్స్ ను ఓ వ్యక్తి తెరవగానే అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఆ

    రాజేంద్రనగర్ లో భారీ పేలుడు : ఫుట్ పాత్ పై బాక్స్ ఓపెన్ చేయగానే

    September 8, 2019 / 06:22 AM IST

    హైదరాబాద్‌ రాజేంద్రనగర్ లో భారీ పేలుడు కలకలం సృష్టించింది. ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తి ఓ బాక్స్‌ను తెరవగానే అది పేలింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. అతడి రెండు

    ముఖ్యమంత్రి జగన్ ఇంటికి దగ్గరలో పేలుడు

    August 27, 2019 / 04:37 AM IST

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి దగ్గరలో పేలుడు సంభవించింది. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో ఉన్న బ్రహ్మానందపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యురిటీ ఉండే సీఎం జగన్ ఇంటికి సమీపంలో ఉన్న

    లాహోర్ లో బాంబు పేలుడు…5గురు మృతి

    May 8, 2019 / 05:10 AM IST

    పాకిస్తాన్ లోని లాహోర్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. పాకిస్తాన్ లోని అత్యంత పురాతనమైన లాహోర్ సూఫీ పుణ్యక్షేత్రం డేటా దర్బార్ దగ్గర ఈ  పేలుడు జరిగింది.

10TV Telugu News