Blast

    ఢిల్లీలో పేలుడు ఆల్-ఖైదా పనే..

    January 30, 2021 / 01:31 PM IST

    Police investigating the Delhi blast : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు కేసు దర్యాప్తులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. పేలుడుకు కారణం ఆల్‌-ఖైదాకు చెందిన ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. పేలుడుకు వాడిన పీఈటీఎన్ మెటీరియల్ ఆల్‌-ఖైదా మాత్రమే ఉపయోగిస్తుంది. ద�

    ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో ఎయిర్ పోర్టులకు హై అలర్ట్

    January 30, 2021 / 11:18 AM IST

    blast in Delhi : దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన భారీ పేలుడు ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి అక్కడున్న మూడుకార్లు ధ్వంసం అయ్యాయి. ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్�

    బంగారు గని శిథిలాల కింద 12 మంది కార్మికులు క్షేమం ? బతికే ఉన్నామంటున్నారు

    January 18, 2021 / 07:27 PM IST

    China gold mine: చైనాలో కూలిన బంగారు గని శిథిలాల కింద 12 మంది కార్మికులు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం ఈ గని కూలిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వారంతా..చిక్కుకపోయారు. అనేక మంది కార్మికులు చిక్కుకున్నారు. పది మంది జాడ తెలియరాలేదు. అయిత�

    తిరుపతిలో రైలు పట్టాలపై పేలుడు కలకలం..అమ్మోనియం నైట్రేట్ అవశేషాలు గుర్తింపు

    December 8, 2020 / 08:05 PM IST

    blast on Rail tracks in Tirupati : తిరుపతిలో రైలు పట్టాలపై పేలుడు కలకలం సృష్టించింది. తారకరామా నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించింది. పట్టాలపై ఉన్న ఓ బాక్సును శశికళ అనే మహిళ పక్కకు లాగింది. దీంతో… భారీ శబ్ధంతో ఆ బాక్స్ పేలిపోయింది. శశికళకు తీవ్రగా�

    విజయవాడలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

    September 3, 2020 / 03:32 PM IST

    కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామికవాడలో జయరాజు ఎంటర్ ప్రైజెస్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్క్రాబ్ కొనుగోలుకు వచ్చిన తండ్రీకొడుకులు కోటేశ్వరరావు, చిన్నారావు అక్కడికక్కడే చనిపోయారు. పేలుడు దాటికి కొడుకు మృతదేహం రేక�

    విశాఖపోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు..ఎలాంటి ప్రమాదం లేదంటున్న నిపుణులు

    August 7, 2020 / 04:39 PM IST

    లెబనాన్ రాజధాని బీరూట్ లో జరిగిన పేలుడుతో విశాఖ ఉలిక్కిపడింది. అక్కడ జరిగిన పేలుళ్లలో సుమారు 70 మందికి చనిపోగా..4 వేల మందికి గాయాలైనట్లు సమాచారం. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాంలో ప్రమాదం జరిగినట్లు, పేలుళ్లకు ప్రధాన కారణం..అమ�

    భారీ పేలుళ్లు..73 మంది మృతి..2, 750 మందికి గాయాలు

    August 5, 2020 / 06:21 AM IST

    లెబనాన్ రాజధాని బీరుట్ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లకు 73 మంది చనిపోగా..2 వేల 750 మందికి గాయాలయ్యాయి. పేలుళ్ల ధాటికి భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు అనంత

    మార్కెట్‌లో భారీ బాంబు పేలుడు… 40 మంది దుర్మరణం

    April 29, 2020 / 07:48 AM IST

    ఉత్తర సిరియాలో బాంబు పేలి 40 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది చిన్నారులు కూడా ఉన్నారు.  జనసంద్రం కలిగిన ప్రాంతంలో బాంబు పేల్చారు. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.  బాంబు పేలుడుతో ప్రజలు తీవ�

    రాజేంద్రనగర్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పేలుడు 

    March 14, 2020 / 05:59 AM IST

    రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో పేలుడు కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పేలుడు సంభవించింది.

    ముషీరాబాద్ లో పేలుడు కలకలం

    February 8, 2020 / 06:17 AM IST

    హైదరాబాద్ ముషీరాబాద్ లో పేలుడు ఘటన కలకలం రేపింది. చెత్తకుప్పలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స

10TV Telugu News