Home » BLOOD
దేశంలో కరోనా వైరస్ విస్తరణకు కారణమయ్యారనే అపవాదును ఎదుర్కొంటున్న తబ్లిగీ జమాత్ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై పడ్డ మచ్చను తొలగించుకునే పనిలో భాగంగా కరోనా రోగుల చికిత్సకు సాయం చేస్తున్నారు. కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వార�
కరోనా వైరస్ నుంచి కోలుకున్న టామ్ హాంక్స్, రీటా విల్సన్ వారి రక్తాన్ని డొనేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మహమ్మారికి మందు తయారీలో వారి బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపార
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపి ప్రాణం తీస్తుందని
కరోనా వైరస్ వల్ల తీవ్రమైన అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అనుకూలమైన ప్లాస్మా థెరపీ యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి టెస్ట్ లు నిర్వహించేందుకు ఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేసే ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివల్ అండ్ బైలియరీ స
ప్రంచదేశాలన్నీ వణికిస్తున్న కరోనా(COVID-19) మహమ్మారిని ఎదుర్కోగలిగే వాక్సిన్లు, మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు. ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో కరోనా తీవ్రత తగ్గించేందుకు, ట్రీట్మెంట్ అంది�
ప్రస్తుత జీవన విధానంలో కంటినిండా నిద్రపోయే పరిస్థితే లేదు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అధికంగా బాధించే ప్రధాన సమస్య నల్లటి చారలు. కంటి కింద నల్లగా కనిపించే చారలతో ఎంతోమంది బాధపడిపోతుంటారు. నలుగురిలో కలిసి తిరగాలన్నా తెగ ఇబ్బంది
నీటి పంప్ లోంచి నీరు రావాలి..కానీ యూపీలోని హమీర్పూర్లో ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఓ హ్యాండ్పంప్ నుంచి రక్తం..మాసం ముద్దలు..ఎముకలు వస్తున్నాయి. ఇది చూసిన స్థానికులు హడలిపోతున్నారు. తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆ పైప్ దగ్గరకు �
జలగలు.. నొప్పి లేకుండా రక్తాన్ని పీల్చేస్తాయి. 60ఏళ్ల వ్యక్తి గొంతులో దూరిన రెండు జలగలు అతడి రక్తాన్నీ పీల్చేస్తున్నాయి. రెండు నెలలుగా గ్యాప్ లేకుండా దగ్గుతూనే ఉన్నాడు. దీంతో అతడి నోట్లో నుంచి తెవడ, రక్తం పడుతోంది. అసలు తన శరీరంలోకి జలగలు ఎలా వ
రక్తదానం చేసి ఓ ప్రాణాన్ని కాపాడొచ్చనే సంగతి అందరికీ తెలుసు. మనుషుల్లో రక్త బదిలీ జరిగినట్లు కుక్కల్లో, పిల్లుల్లోనూ చేయొచ్చంట. ఈ విషయం తెలియక జంతు ప్రేమికులు ఎందరో వారి కుక్కలు, పిల్లుల ప్రాణాలు కోల్పోతున్నారు. అనీమియా లాంటి వ్యాధులు, కార్
కశ్మీర్ పాకిస్తాన్ రక్తంలోనే ఉందని పాక్ మాజీ నియంత,ఆల్ పాకిస్తానీ ముస్లిం లీగ్(APML)పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. ఏదిఏమైనా కశ్మీరీల కోసం పాకిస్తాన్ ప్రజలు,ఆర్మీ నిలబడుతుందని ఆయన అన్నారు. తాను త్వరలోనే తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని