Home » Border Gavaskar Trophy
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తమ పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నారు
ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగానే ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది.
ఆస్ట్రేలియా గడ్డపై అదిరిపోయే సెంచరీతో టెస్టు జట్టులో తన స్థానాన్ని దాదాపుగా సుస్థిరం చేసుకున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.
పలు మంచి ఇన్నింగ్స్లు ఆడినప్పటికి భారీ స్కోర్లుగా మలచలేకపోయిన నితీష్.. ఎట్టకేలకు హాఫ్ సెంచరీ సాధించాడు.
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను రోహిత్ మందలించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పై ఓ మ్యాచ్ నిషేదం పడనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది.
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.
బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా పయనిస్తుంది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ..