Home » BRS MLA Harish Rao
మేడిగడ్డ వద్ద గోదావరిపై బ్యారేజీ నష్టదాయకం అని ఐదుగురు సభ్యుల ఇంజినీర్స్ కమిటీ నివేదిక ఇచ్చారు.. గత ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టి కేసీఆర్ ఆలోచన ప్రకారం ...
అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్ పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం..
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు.
కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎందుకు ప్రాణహిత చేవెళ్ల కట్టలేదని హరీష్ రావు ప్రశ్నించారు.
ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్పమని ముందుకొచ్చి అసెంబ్లీలో తీర్మానాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టడం అంటే.. ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ విజయం అని హరీష్ రావు అన్నారు.
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకోవడంతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.
అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు కాకపుట్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు తెలంగాణలో ఎవ్వరు నీళ్లు తాగలేదా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు.