Home » Budget
PM Modi కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి, సహకార సమాఖ్య విధానాన్ని మరింత అర్థవంతంగా మార్చడమే భారతావని అభివృద్ధికి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న ప్రధాని.. వీడియోకాన్ఫర�
Telangana Secretariat : తెలంగాణ నూతన సచివాలయాన్ని అత్యంత ఆధునిక హంగులతో నిర్మించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో డిజైన్ బయట, లోపల అంతర్గతంగా చిన్నచిన్న మార్పులు జరిగాయి. దేశంలోని పలుప్రాంతాల నుంచి రకరకాల రాయిని తెప్పించేందుకు అధికారులు రంగం సి
ap cabinet meeting on february 23rd: ఏపీ కేబినెట్ ఈ నెల 23న(ఫిబ్రవరి) సమావేశం కానుంది. అమరావతి సచివాలయం మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంత్రివర్గం సమావేశం కానుంది. 2021-22 బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలతో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా�
Petrol, diesel prices rise: పెట్రో ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకి పెరిగిపోతూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా రెండో రోజూ చమురు ధరలు పెరిగి కొత్త గరిష్టాలను తాకాయి. ఇవాళ(ఫిబ్రవరి 10,2021) లీటర్ పెట్రోల్ పై 30 పై�
Telangana budget : తెలంగాణ బడ్జెట్ రూపకల్పనపై సుదీర్ఘ కసరత్తు చేశారు సీఎం కేసీఆర్. కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి సమకూరే నిధులు, 15వ ఆర్థిక సంఘం సిఫారసులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష
budget 2021 mobile phones, electronic goods prices to go up: యావత్ దేశం ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూసిన బడ్జెట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ లో పలు కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా
Budget to focus on job creation, : మౌలిక సదుపాయాలకు, కొత్త ఉద్యోగాల కల్పనకు పెద్ద పీటవేస్తూ మూడో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా వ్యాక్సినేషన్కు, రైల్వేల అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రైల్వేల ప్ర
agriculture cess on petrol and diesel: యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్(Union Budget 2021). అందరి కళ్లు బడ్జెట్ పైనే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఫిబ్రవరి 1,2021) లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ సమావ�
good news for ration card holders: యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్(Union Budget 2021). అందరి కళ్లు బడ్జెట్ పైనే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఫిబ్రవరి 1,2021) లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ సమావేశ
FM Nirmala Sitharaman : అందరూ ఊహించినట్టే జరిగింది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది కేంద్రం. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా..2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ�