Budget

    బడ్జెట్ సెషన్స్ : నవభారత్ నిర్మాణానికి కృషి

    January 31, 2019 / 05:46 AM IST

    ఢిల్లీ : గాంధీజీ కలలకు అనుగుణంగా భారత ప్రభుత్వం నడుచుకొంటోందని…అవినీతి రహిత పాలనను అందించడమే సర్కార్ లక్ష్యమని…2019 సంవత్సరం భారత్‌కు ఎంతో ముఖ్యమైందని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభివర్ణించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31�

    లాస్ట్ పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ : ప్రజాకర్షక బడ్జెట్ ప్రవేశపెడుతుందా

    January 31, 2019 / 12:58 AM IST

    ఢిల్లీ : చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాలు ఇవి.. ఈసారి మోదీ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకురానుందన్న వార్తలపై కేంద్రం స్పందించింది.  తాత్కాలిక బడ�

    ఏపీ అసెంబ్లీ బడ్జెట్ : గవర్నర్ స్పీచ్ హైలెట్స్

    January 30, 2019 / 04:25 AM IST

    విజయవాడ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జనవరి 30వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయసభలనుద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సమావేశాలకు కూడా ప్రదాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ దూరంగా ఉంది. సమావేశాల ప్రారంభాన

    ఏపీ బడ్జెట్ అసెంబ్లీ : హామీలు నెరవేర్చని కేంద్రం – గవర్నర్

    January 30, 2019 / 04:11 AM IST

    విజయవాడ : ఏపీ బడ్జెట్ సమావేశాలు జనవరి 30వ తేదీన స్టార్ట్ అయ్యాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. ఏపీకి ఇస్తామన్న హోదా కేంద్రం ఇవ్వలేదని..కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఏన్టీఆర్ చెప్పి�

    బడ్జెట్ మీటింగ్స్ : ఫిబ్రవరిలో తెలంగాణ బడ్జెటె్ సమావేశాలు

    January 28, 2019 / 02:49 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించాలని అనుకుంటున్నట్లు టాక్. ఒక వన్..టు డేస్‌లో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో కేం�

    మోడీపై దీక్షాస్త్రం : హస్తినలో బాబు ఒక్క రోజు దీక్ష

    January 27, 2019 / 03:49 AM IST

    అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ సీఎం ద్రబాబు దీక్షాస్త్రం సంధించబోతున్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఢిల్లిలోనే ఒకరోజు నిరసన చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం

    జైట్లీకి అనారోగ్యం ? : అమెరికాకు జైట్లీ

    January 16, 2019 / 12:34 PM IST

    ఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా పయనం సందేహాలను రేపుతోంది. తీవ్ర అనారోగ్యంతోనే ఆయన అత్యవసరంగా న్యూయార్క్‌కి వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. శరీరంలో వేగంగా వ్యాపించే క్యాన్సర్‌తో ఆయన బాధపడుతున్నారని..కనీసం రెండు వారాల వరకూ అమెరిక

    బడ్జెట్ తయారీకి సిధ్ధమవుతున్న ఆర్ధికశాఖ

    January 4, 2019 / 10:22 AM IST

    హైదరాబాద్: 2019-20 ఆర్ధిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్ తయారుచేసే పనిలో ఆర్ధికశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెల 11 వ తేదీలోగా ప్రతిపాదనలు పంపించాలని అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. 2018-19 కి సవరణ బడ్జెట్, 2019-20 కి బడ్జెట్ అంచనాలు పంపాలని ఆర్ధికశ

10TV Telugu News