Home » Budget
ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఇవాళ(ఫిబ్రవరి-1) లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా తాత్కాలిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను GST మండలి ముందు ప్రవేశపెట్టి నిర్�
బడ్జెట్ 2019లో ఈఎస్ఐ పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచుతున్నట్లు గోయల్ ప్రకటించారు. రూ.15వేల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం ప్రకటించనున్నట్లు తెలిపారు.
బడ్జెట్ 2019లో రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు పియూష్ గోయల్ ప్రకటించారు. అవసరమైతే అదనపు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వన్ మ్యాన్ వన్ పెన్షన్ అమలు చేసినట్లు తెలిపారు. దేశ రక్షణలో సైనికుల త్యా�
గ్రాట్యుటీ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్రం. కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తామన్నారు. పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంచనున్నట్లు బడ్జెట్ లో వెల్లడించారు. కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక ప�
బడ్డెట్ 2019లో ప్రధానమంత్రి శ్రయమోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు కొత్త పింఛన్ పథకాన్ని తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. 60 ఏళ్లు నిండినవారందరికీ నెలకు రూ.3వేలు పింఛన్ వస్తుందని తెలిపారు. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చ
ఢిల్లీ : రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మంత్రి పీయూష్ గోయాల్ వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్లో తాత్కాలిక బడ్జెట్ని పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టారు. అనారోగ్య కారణాల వల్ల జైట్లీ బడ్జెట్ ప్రవేశ �
ఇవాళ(ఫిబ్రవరి-1) పార్లమెంట్ లో కేంద్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ �
అమరావతి: కేంద్రంపై నిరసన వ్యక్తంచేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సారి నల్లచొక్కాతో అసెంబ్లీకి హాజరయ్యారు. ఎప్పుడూ పసుపు చొక్కాలు, గోధుమ రంగు దుస్తుల్లో కనిపించే చంద్రబాబు ఎమ్మెల్యేలతో పాటు నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అ�
ఇవాళ(ఫిబ్రవరి-1) పార్లమెంట్ లో కేంద్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ లోక్ సభలో ుదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ మరికాసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న సమయంలో రాష్
ఇవాళ(ఫిబ్రవరి-1) తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ పైనే దేశ ప్రజలందరి కళ్లు ఉన్నాయి. బడ్జెట్ లో ఏయే సెక్టార్లకు ఏయే రాయితీలు ఉంటాయోనని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నె