Home » Budget
అమరావతి : ఏపీ అసెంబ్లీలో మంత్రి యనమల బడ్జెట్ ను ప్రకటించారు. దీంట్లో భాగంగా మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపిన మంత్రి మహిళలు అభివృద్ధి చెందనిదే సమాజ వికాసం ఉండదనీ..కుటుంబ వికాసం సాధించలేమన్నారు. దీంతో మహిళా సాధికారత కోస
అమరావతి : అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రకటించారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మొత్తం రూ.2.26.117 కోట్లు కేటాయించగా.. 2018 కంటే 18.38 శాతం పెరిగింది. ఈ క్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖకు రూ. 3 వేల 408 కోట్లను కేటా
అమరావతి : అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మొత్తం రూ.2 లక్షల 26వేల 117 కోట్లు కేటాయించగా..ఈ బడ్జెట్ 2018 కంటే 18.38 శాతం పెరిగింది. అమరావతి వేదికగా మంత్రి యనమల మూడవ బడ్జెట్ కాగా…మంత్రి యనమల కెరి�
అమరావతి : దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ను తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.రూ.81.554 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించి ఖర్చు పెట్టామని ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సీఎం చంద్రబాబు తెలిపారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రైతులంతా పలు సమ�
అమరావతి : ఏపీ అసెంబ్లీలో ఫిబ్రవరి 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. బడ్జెట్ సుమారు రూ.2.26లక్షల కోట్ల మేర ఉండే అవకాశముంది. ఉదయం 11.45 గంటలకు ఆర్థి�
హైదరాబాద్ : లక్ష గ్రామాలు ఇక డిజిటల్ విలేజేస్గా తయారు కానున్నాయి. ఈ గ్రామాలను త్వరలోనే డిజిటల్గా మార్చివేస్తామని ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్లో తాత్కాలిక బడ్జెట్ని ప్రవే�
హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్పై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు తమది ప్రజాకర్షక బడ్జెట్ అని చెప్పుకుంటున్నారు. ఈ బడ్జెట్ మరో పదేళ్ల పాటు ప్రజల అవసరాలను తీరుస్తోందని ప్రశంసిస్తున్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్పై విపక్షా�
కోల్ కతా : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రముఖ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మధ్యంత బడ్జెట్ ఎన్నికల తాయిలంలా ఉందని కొందరు నేతలు..మా రాష్ట్రం పథకాలనే కేంద్రం కాపీ కొట్టి బడ్జెట్ లో పెట్టిందని విమర్శిస్తున్నారు. ఈ క్�
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్ సభ వాయిదా పడింది. వచ్చే సోమవారానికి లోక్ సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. 2019-20 సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పియూష్ గోయల్..ఇది మధ్యంతర బడ్జెట్ మాత్రమే కాద�
సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు కేంద్రప్రభుత్వం పార్లమెంట్ లో ఇవాళ(ఫిబ్రవరి-1) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రసంగాన్ని లోక్ సభలో తాత్కాలిక ఆర్థికమంత్రి చదువుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ఉత్సాహంగ�