Bus

    ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్: రేపటి నుంచి జాయిన్ అవ్వండి- కేసిఆర్

    November 28, 2019 / 02:30 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో 50రోజులకు పైగా స్ట్రైక్ చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కేసిఆర్. తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులు అందరూ రేపు ఉదయం ఉద్యోగాల్లో చేరాలని పిలుపునిచ్చారు కేసిఆర్. ఈ మేరకు వెంటనే లిఖి

    పల్టీలు కొడుతూ లోయలో పడ్డ బస్సు : 16 మంది మృతి

    November 27, 2019 / 02:23 PM IST

    నేపాల్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. లోయలో బస్సు పడి 16 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. అర్ఘాఖాంచీ జిల్లా మీదుగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ 500 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. సంధికాక్ నుంచి భూటాన్ వెళ్తున్న బస్సు బుధవా�

    మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్

    November 27, 2019 / 01:56 AM IST

    ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి దగ్గర…. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి.  బస్సు ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. బస్సులో మంటలు చెలరేగిన సమయంలో 28మంది ప్రయాణికులు ఉన్నా

    ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు, ట్రక్కు ఢీ.. 14మంది మృతి

    November 18, 2019 / 04:56 AM IST

    రాజస్థాన్‌లో సోమవారం (నవంబర్ 18, 2019) ఉదయం 7: 45 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బికనేర్‌ జిల్లా శ్రీదంగర్‌గఢ్‌ సమీపంలోని 11వ నెంబర్‌ జాతీయరహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదం గురి�

    సమ్మె ఆపము.. డ్యూటీ ఎక్కము : తేల్చి చెప్పిన ఆర్టీసీ జేఏసీ

    November 3, 2019 / 06:52 AM IST

    సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తేల్చి చెప్పారు. సమస్యలపై ప్రభుత్వం చర్చించకుండా విధుల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కార్మికులు

    2 బస్సులు, లారీ ఢీ : ఒకరి మృతి, 10మందికి గాయాలు

    October 16, 2019 / 04:05 AM IST

    నెల్లూరు జిల్లా దగదర్తి మండలం లయన్స్ నగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు, లారీ ఢీ కొన్నాయి. ఈప్రమాదంలో ఒకరి మృతి చెందారు.

    ప్రత్యేక బస్సులు…ఏపీఎస్ఆర్టీసీ ప్రకటన

    October 6, 2019 / 06:46 AM IST

    దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం…హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఇవాళ(అక్టోబర్-6,2019) ఓ ప్ర

    రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె…మెట్రో ఫుల్

    October 6, 2019 / 04:32 AM IST

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్‌ ముగిసేసరికి దాదాపు 50 వేల మంది ఉద్యోగుల్లో 160 మంద�

    నదిలో పడిన బస్సు..ఏడుగురు మృతి

    October 3, 2019 / 05:06 AM IST

    మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 45మంది ప్రయాణికులతో రైసన్ నుంచి ఛత్రపూర్ వెళ్తున్న బస్సు ఇవాళ(అక్టోబర్-3,2019) తెల్లవారుజామున ఒక్కసారిగా అదుపుతప్పి ఫ్లైఓవర్‌ పై నుంచి అదుపు తప్పి నదిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగ

    బస్సుల్లో మహిళల రక్షణ కోసం 6వేల మంది పోలీసులు

    September 28, 2019 / 07:38 AM IST

    మహిళ కోసం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణకు 5,500 మంది మార్షల్స్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీ నగరంలో ప్రయాణించే బస్సుల్లో మాజీ హోంగార్డులను మార్షల్స్ గా నియమించనున్నామని..సీఎం క

10TV Telugu News