Bus

    ఘోర బస్సు ప్రమాదం, 38మంది జలసమాధి

    February 16, 2021 / 01:50 PM IST

    Bus falls into canal in Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సిధి జిల్లాలో పట్నా దగ్గర వంతెనపై 60మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 38మంది చనిపోయారు. అధికారులు ఏడుగురిని సురక్షితంగా కాపాడారు. మిగత

    అరకు లోయలో పడిన టూరిస్టు బస్సు, నలుగురు మృతి?

    February 12, 2021 / 08:48 PM IST

    Tourist bus crashes : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన విశాఖలోని అరకులోయ హాహాకారాలతో దద్దరిల్లింది. చట్టూ చిమ్మ చీకటి, ఎమి అయ్యిందో ఎవరికీ అర్థం కాలేదు. తీవ్రగాయాలతో కొందరు, విగతజీవులుగా ఆ ప్రాంతం మారిపోయింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపిన వారిలో తీవ్ర భయాంద�

    అధికారుల ఆదేశాలతో..5నెలల చిన్నారితో విధుల్లోకి మహిళా కండక్టర్

    February 12, 2021 / 06:03 PM IST

    up ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మహిళా బస్​ కండక్టర్​ తన ఐదు నెలల పసికందును చంకనెత్తుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. గోరఖ్​పుర్​ నుంచి పద్రౌనా మధ్యలో నడిచే బస్సులో పసికందును చంకనెత్తుకుని టికెట్లు ఇస్తోంది. మహిళా బస్​ కండక్టర్​ పాట్లు అందరినీ ఆలోచ

    ప్రైవేట్ బస్సు బోల్తా…20మంది పరిస్థితి విషయం

    December 13, 2020 / 10:56 PM IST

    bus overturns near Odisha’s Kalahandi district                                                 ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం(డిసెంబర్-13,2020)ఒడిశాలోని కలహండి జిల్లా ధర్మాఘర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు కోక్‌సొర ప్రాంతంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయా�

    5నెలల తర్వాత ప్రభుత్వ స్కూళ్లకు టీచర్లు, రవాణా వసతి లేక ఇబ్బందులు

    August 27, 2020 / 10:39 AM IST

    Telangana School Reopening: ఎట్టకేలకు తెలంగాణలో ప్రభుత్వ బడులు తెరుచుకున్నాయి. గురువారం(ఆగస్టు 27,2020) టీచర్లు బడిబాట పట్టారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో స్కూల్స్ 5 నెలలకు పైగా మూతబడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నామమాత్రంగానే తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించగ

    హైదరాబాద్ లో శాటిలైట్ బస్ టెర్మినల్

    July 19, 2020 / 12:14 AM IST

    హైదరాబాద్ లో శాటిలైట్ బస్ టెర్మినల్ కు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఎప్పుడు రద్దీగా ఉండే దిల్ సుక్ నగర్, ఎబీ నగర్ ప్రాంతాలకు వివిధ జిల్లాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ బస్ టెర్మినల్ సేవలు అందించనుంది. రూ. 18 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర�

    ఊరికెళ్తుంటే ఊహించని ప్రమాదం….14మంది వలసకూలీలు మృతి

    May 14, 2020 / 05:04 AM IST

    కరోనా కట్టడిలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ వలసకూలీల పాలిట శాపంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు చేతిలో చిల్లిగవ్వలేక. తినడానికి సరైన తిండి లేక, పస్తులతో కడపు మాడ్చుకుని,సొంతూళ్లకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడిస వలసకార్మికులు

    ప్రయాణికులకు షాక్, టికెట్ రిజర్వేషన్లు ఆపేసిన ఏపీ ఆర్టీసీ

    April 9, 2020 / 06:08 AM IST

    ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే బస్సుల్లో ఊర్లకు వెళ్లిపోవాలని అనుకుంటున్న ప్రయాణికులకు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. టికెట్ రిజర్వేషన్లు ఆపేశారు.

    దేశంలో ఫస్ట్ టైం: మార్చి1 నుంచి బస్సు, రైళ్లల్లో ఉచిత ప్రయాణం!

    February 28, 2020 / 03:00 AM IST

    పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకనుంచి బస్సుల్లో, రైళ్లలో ఎవరైనా సరే ఉచితంగా ప్రయాణించవచ్చు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మార్చి 1 నుంచి ప్రజా రవాణా సౌకర్యం ఉచితంగా అందుబాటులోకి రానుంది. ఎక్కడా అంటారా? మనదేశంల

    బస్సులో వేధిస్తున్నారంటూ మహిళ ట్వీట్.. ఆకతాయిల తిక్కకుదిర్చిన పోలీసులు!  

    February 25, 2020 / 01:06 PM IST

    మహిళలపై రోజురోజుకీ వేధింపులు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒక చోట ప్రతి మహిళ ఏదొక సందర్భంలో వేధింపులు ఎదుర్కొంటోంది. మానసికంగా కావొచ్చు.. శారీరకంగా కావొచ్చు.. బస్సులో, రైళ్లల్లో, మెట్రోలో ఆకతాయిల వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈవ్ టీజర్లు వెంటబడి వ

10TV Telugu News