ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంటలను అమ్ముకునే సమయంలో రైతులు దళారుల చేతిలో మోస పోకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ కేసుకు సంబంధించి శనివారం దేశంలోని 24 ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో అవినీతి బయటపడిందని ఈడీ పేర్కొంది. కోటి రూపాయల నగదు లభించగా.. సుమారు 600 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలు వెల్
వయసు విషయంలో అధికారులు గందరగోళానికి గురయ్యే పరిస్థితి పలు సందర్భాలలో తలెత్తిందట. బార్లకు వెళ్లే 21 ఏళ్ల లోపు వయసు ఉన్న యువత ఎలాంటి గుర్తింపు కార్డులు లేవంటూ మాట దాటవేస్తున్నారు. అయితే ఇప్పటికే యువత ఇష్టానుసారంగా మత్తులో తూలుతూ అనారోగ్యాని
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులు హైదరాబాద్ నగరం విడిచి ఎక్కడికీ వెళ్లరాదని హైకోర్టు షరతు విధించింది. బీజేపీలో చేరేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలకు పాల్పడటంతో.. బీజేపీ ఏజెంట్లు రామచంద్రభా
డబ్బు కోసం సంప్రదాయ మీడియా అనేక విపరీతాలకు ఆజ్యం పోసింది. కనికరం లేకుండా వడ్డి వారించే అలాంటి కంటెంట్ ద్వారానే డబ్బులు వస్తాయని వారు విశ్వసిస్తున్నారు. అయితే అలా చేయడం వల్ల ఉత్తమమైన చర్చకు అవకాశం లేకుండా పోతోంది. నేనేదో డబ్బులు సంపాదించడా
మహారాష్ట్రలో విషాదం నెలకొంది. సెల్ ఫెన్ కొనివ్వలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు తనకు ఐఫోన్ను కొనివ్వడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంతో యువతి సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన నాగ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులు దిగులుపడాల్సిన అవసరం లేదు..ధన్యాన్ని కొంటామని చెప్పారు.
No plans to enter contract farming, buy agricultural land: RIL రిలయన్స్ కి వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆందోళనలు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం(జనవరి-4,2021)కొన్ని అంశాలపై రిముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) స్పష్టమైన ప్రకటన చేసింది. కాంట్రాక్ట్
gold prices rising : బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ..ముందు ముందు భారీ పెరుగుదల తప్పదా…? ద్రవ్యోల్బణం పెరుగుదల, అమెరికా ఉద్దీపన పథకం బంగారం ధరలను అమాంతం పెంచుతాయా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. రానున్న కొన్ని నెలల్లో పసిడ
Tiktok పై కొంతకాలం కొనసాగిన సస్పెన్స్ కు తెరపడింది. మైక్రోసాప్ట్ దీనిపై ప్రకటన విడుదల చేసింది. టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. మైక్రో బ్లాగ్ పోస్టు ద్వారా మైక్రో సాప్ట్ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. దీనికి సంబంధించిన చర్