-
Home » call money
call money
Hyderabad : డబ్బు అడిగిన యువతికి కోరిక తీర్చాలని వేధింపులు, ఆ తర్వాత వీడియోలు చూపి.. హైదరాబాద్లో దారుణం
June 8, 2023 / 07:11 PM ISTHyderabad : తమతో కూడా గడపాలని యువతికి వీడియోలు పంపారు నిందితుడి స్నేహితులు. లేదంటే వీడియోలు వైరల్ చేస్తామని బాధితురాలిని బెదిరించారు.
కాటేసిన కాల్ మనీ..!_ Call Money Case in Krishna District
November 30, 2021 / 03:42 PM ISTకాటేసిన కాల్ మనీ..!_
Call Money : కర్నూలులో కాల్మనీ కలకలం-మహిళపై దాడి
November 16, 2021 / 06:54 PM ISTకర్నూలులో కాల్మనీ వ్యవహారం కలకలం రేపింది. తీసుకున్న అసలుతోపాటు వడ్డీ కట్టినా ఇంకా మరింత డబ్బు చెల్లించాలని బాధితురాలిని వడ్డీ వ్యాపరస్తులు చితక బాదారు.
కాల్మనీ వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
February 27, 2021 / 01:25 PM ISTMan suicide with call money harassment : ఏపీలో కాల్ మనీ ఆగడాలు ఆగడం లేదు. కాల్ మనీ వేధింపులకు అనేక మంది బలవుతున్నారు. వేధింపులు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లా…
ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
December 14, 2020 / 01:43 PM ISTfamily of 5 commits suicide in tamilnadu : తమిళనాడులో దారుణం జరిగింది. వడ్డీవ్యాపారుల వేధింపులు తాళలేక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని వడ్డీ వ్యాపారులు వత్తిడి చేయటంతో ఒకే…
కాల్మనీ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య : మరణానికి వారే కారణమంటూ సెల్ఫీ వీడియో
December 29, 2019 / 07:37 AM ISTవిజయవాడలో కాల్మనీ వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తుపాకుల మహేష్ కారణం అంటూ సెల్ఫీ వీడియో…
కాల్మనీ ప్రకంపనలు : వ్యభిచారం చేయిస్తామని బెదిరింపులు.. దంపతుల ఆత్మహత్య
December 18, 2019 / 02:03 AM ISTఏపీలో కాల్మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్మనీ రాక్షసుల ధన దాహానికి మరో జంట బలైంది.
కాల్ మనీ కలకలం : కోరిక తీర్చాలంటూ ఒత్తిడి…మహిళ ఆత్మహత్యాయత్నం
November 19, 2019 / 01:43 PM ISTగుంటూరు జిల్లాలో కాల్ మనీ కలకలం రేపింది. డబ్బులు ఇవ్వకుంటే తన కోరిక అయినా తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి భరించలేని బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
గుంటూరులో కాల్ మనీ : వడ్డీ వ్యాపారి అరెస్ట్ తో కలకలం
September 7, 2019 / 12:19 PM ISTగుంటూరులో కాల్మనీ వ్యవహారం కలకలం రేపింది. రత్నారెడ్డి అనే వడ్డీ వ్యాపారి తమ నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు స్వీకరించిన…
అందరికి చెప్పండి : రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం
April 4, 2019 / 10:06 AM ISTకర్నూలు : రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం అని అందరికి చెప్పాలని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి