Home » caronavirus
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇంట్లోనే డాక్టర్లతో సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. తనకు కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తనకోసం ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ రూమ్లో రెస్ట్ తీ�
Contagion మూవీ పదేళ్ల కింద హెచ్చరిస్తే.. అదొచ్చిన రెండేళ్లకే.. అంటే 2013లోనే కరోనా వైరస్ రాబోతోందని చేసిన ట్వీట్.. ఇప్పుడు వైరల్ అవుతోంది. అదొక్కటే కాదు.. 1981లో రిలీజైన ఓ థ్రిల్లర్ నావెల్లో కూడా ఇదే విషయం ఉంది. ఈ రెండు విషయాలపై.. నెటిజన్లు తెగ డిస్కస్ చే�
పూర్వీకులకు లేని సౌకర్యం.. అతి తక్కువ ఖర్చుతోనే శుభ్రంగా ఉంచగలిగే వస్తువు సబ్బు(SOAP). వందల కొద్దీ బ్యాక్టీరియాను చంపగలిగే సోప్.. కరోనాపై ఎలా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కరోనా నుంచి దూరంగా ఉండాలంటే తరచుగా చేతులను సబ్బుతో కడుక్క�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రబలకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శనివారం వాటిని మీడియా ముఖంగా వెల్లడించారు. గుమిగూడి ఉండాల్సిన ప్రదేశాలకు వెళ్లొద్దని ఈ మేరకు స్కూళ్లు, సినిమా హాళ్లు �
ఇటీవలే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను కలిసిన బ్రెజిల్ ప్రభుత్వాధికారికి కరోనా సోకినట్లు గుర్తించారు. ట్రంప్కు చెందిన ఫ్లోరిడాలో ఉన్న రిసార్ట్లో ఆ వ్యక్తితో కలిసి దిగిన ఫొటో వైరల్ అయింది. ట్రంప్ను కలిసిన కొద్ది రోజుల తర్వాతే ఆ 3
తెలంగాణ లో కరోనా ని ఎదుర్కోవడంలో రాష్ట్ర సర్కార్ విజయవంతం అవుతోంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులను రంగంలోకి దింపిన ప్రభుత్వం.. పాజిటివ్ ఉన్న కేసుకు మెరుగైన వైద్య చికిత్సలు అందించి నెగెటివ్ వచ్చేందుకు దోహదపడింది. �
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా.. ఢిల్లీకి పాకడమే కాకుండా 3కేసులు పెరిగాయి. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ స్పందించారు. ఆ ముగ్గురికి వైద్య పరీక్షలు నిర్వహించామని వాళ్లు ఎవరెవరినీ కలిశారో విచారిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తుల
ఒక్క తుమ్ము మిమ్మల్ని జబ్బు పరుస్తుందని మీకు తెలుసా..? కరోనా లాంటి వైరస్ మీకు సోకడానికి ఒక్క తుమ్ము చాలని మీకు అవగాహన ఉందా..? మనం తుమ్మినప్పుడు ఓ లీటర్ బాటిల్లో పట్టేంత పరిమాణంలో గ్యాస్ విడుదలవుతుంది. ఇందులో తుంపరతో పాటు, క్రిములు కూడా �
కరోనా వైరస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ బయటపడింది. ఇన్నాళ్లు వ్యాధి లక్షణాలతో టెస్టులు చేయించుకున్న వాళ్ళంతా నెగెటివ్ రావటంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లారు. ఇప్పుడు హైదరాబాద్ గాంధీ ఆస్పత్ర�
దక్షిణ కొరియాలో కరోనా వైరస్ కేసులు నాలుగింతలైయ్యాయి. ఓ మతశాఖకు చెందిన 144 మందికి చేసిన వైద్య పరీక్షల్లో పాజిటీవ్ ఫలితాలు వచ్చాయి. సింగపూర్ లో రెండు చర్చ్ లు , బిజినెస్ మీటింగ్, హెల్త్ ప్రొడెక్ట్ షాప్, నిర్మాణ ప్రాంతాల్లోనే కరోనా వైరస్ వేగంగా సం