caronavirus

    కరోనా ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాలకు నితిన్ సాయం..

    March 23, 2020 / 02:07 PM IST

    క‌రోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెరో రూ. 10 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన హీరో నితిన్‌..

    కరోనా ఎఫెక్ట్ – హీరోయిన్ తండ్రి మరణం : కోలుకున్న మరో నటి

    March 23, 2020 / 12:55 PM IST

    కరోనా కారణంగా సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ మరణించారు. నటి ఓల్గా కురెలెంకో కరోనా నుండి కోలుకున్నారు..

    రోడ్డెక్కితే వెహికల్స్ సీజ్.. 7దాటితే మనుషులు కనిపించొద్దు: డీజీపీ

    March 23, 2020 / 07:21 AM IST

    లాక్ డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూను పొడిగించాలని.. దేశ ప్రజలు లాక్ డౌన్‌లో పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ప్రజలు వీటిని పట్టించుకోకుండా కనపడటంతో పోలీసులు సీరియస్ యా�

    లాక్ డౌన్ అంటే ఏంటి? ఎక్కడ అమలవుతోంది?

    March 23, 2020 / 06:48 AM IST

    దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్ ప్రకటించాయి. అసలు ఈ లాక్ డౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. 1897 నాటి చట్టాన్ని అమల్లోకి తెస్తూ తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేస

    లాక్ డౌన్‌ను సీరియస్‌గా పట్టించుకోవడం లేదేం: మోడీ

    March 23, 2020 / 06:34 AM IST

    ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా భారత్‌లోనూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సోమవారం నాటికి 419 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరణాల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరోవైపు లాక్ డౌన్ అమలుపై దేశ ప్రధానమంత్రి నరేం

    Queen Elizabeth IIకు కరోనా.. ప్యాలెస్ నుంచి బయటకే

    March 23, 2020 / 04:56 AM IST

    రాయల్ కుటుంబానికి చెందిన బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి క్వీన్ ఎలిజబెత్ బయటకు వెళ్లిపోయారు. ఆమెతో పాటు వర్కర్‌కు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసున్నారు. లండన్‌లోని ఆమె నివాసానికి చేరుకన్నారు. 93ఏళ్ల రాణి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కు�

    దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌లోకి వెళ్లిన 80 నగరాలు

    March 23, 2020 / 04:24 AM IST

    కరోనా ప్రధాన పట్టణాలను వణికిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో పూర్తిగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఆయా రాష్ట్రాలు మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న నగరాలను నిర్బంధించారు. మహారాష్ట్ర,

    తెలంగాణలో కరోనా ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ మాటేంటి?

    March 23, 2020 / 02:47 AM IST

    దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులను నియంత్రించాలని.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సైతం లాక్ డౌన్ ప్రకటించినా.. నిత్యావసర వస్తువు�

    కరోనాకు మందు దొరికేసిందటున్న ఫ్రెంచ్ రీసెర్చర్

    March 22, 2020 / 07:25 AM IST

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయం ముంచెత్తుతుంది. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొన్న ఫ్రెంచ్ రీసెర్చర్లు తొలి ప్రయోగం సక్సెస్ అయిందని చెబుతున్నారు. అంతకంటే ముందు చేసిన ప్రయోగంలో ఆరు రోజుల్లోనే ఈ వైరస్ ను అరికట్టవచ్చని తేలింది. కానెక్సియోన్‌ఫ్రా�

    కరోనా టెస్టు ఫీజు రూ.4500.. మించితే చర్యలు తప్పవు

    March 22, 2020 / 06:32 AM IST

    దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుంటే ప్రతి ఒక్కరిలో అనుమానంతో కూడిన భయం మొదలైపోయింది. దీంతో ప్రభుత్వం కరోనా టెస్టులు చేసేందుకుగానూ రాష్ట్రాలకూ ప్రత్యేక అనుమతులిచ్చేసింది. డిమాండ్‌ను బట్టి కరోనా టెస్టుకు భారీ మొత్తంలో ఫీజ�

10TV Telugu News