caronavirus

    మాకు కావలసింది చప్పట్లు కాదు.. ప్రొటెక్షన్: డాక్టర్ల విజ్ఞప్తి

    March 22, 2020 / 05:03 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ.. జనతా కర్ఫ్యూకు దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం జరిగే ఈ కర్ఫ్యూలో సాయంత్రం 5గంటలకు మెడికల్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, పోలీసులకు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయాలని సూచించారు. కరో�

    janata curfew : నేను చప్పట్లు కొడుతా..మీరు కొట్టాలి – KCR

    March 22, 2020 / 03:52 AM IST

    కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు జనతా కర్ఫ్యూ సక్సెస్  గా కొనసాగుతోంది. 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించాలని, ఇళ్లలోనే ఉండాలని ఆయన ప్రజలకు �

    చైనా తరహాలోనే పూర్తి లాక్‌డౌన్‌కు భారత్ సిద్ధమవుతోందా?

    March 21, 2020 / 03:04 PM IST

    చైనాలో కరోనా ఎటునుంచి ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ప్రభుత్వం షాక్ అయింది. ప్రజలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటే వైరస్ ను గుర్తించాలి. ఒక్క చోటుకే కేంద్రీకరించాలి. అప్పుడే సాధ్యమవుతుంద

    బంజారాహిల్స్‌లో విదేశాల నుంచి వచ్చిన హైదరాబాదీని బలవంతంగా గృహ నిర్భందం చేసిన అపార్ట్‌మెంట్ వాసులు

    March 21, 2020 / 01:35 PM IST

    దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన హైదరాబాద్ వ్యక్తిని బలవంతంగా గృహ నిర్భందం చేశారు అపార్ట్‌మెంట్ వాసులు. అతను 14రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండగా మధ్యలోనే బయటకు వెళ్లేందుకు సిద్ధం అవడంతో ఇంట్లో బంధించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. బంజారా హిల్స్ ప�

    ఆదివారం పనిచేయకపోయినా జీతాలివ్వండి: మోడీ

    March 20, 2020 / 05:06 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ.. గురువారం కరోనాపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఇందులో భాగంగానే ఆదివారం జనతా కర్ఫ్యూలో విజయవంతంగా పాల్గొనాలని కోరారు. అత్యవసరమైతే తప్పించి ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావొద్దన్నారు. ఈ మేరకు వర్క్ ప్లేస్‌కు వెళ్లలేని పరిస్థితుల�

    చైనా సాధించింది.. లోకల్‌లో కరోనా కేసుల్లేవ్

    March 20, 2020 / 04:16 AM IST

    చైనా గురువారం సంచలనమైన సంతోషకరమైన ప్రకటన చేసింది. కరోనా వైరస్ సంక్షోభం మొదలైన తర్వాత తొలిసారి లోకల్‌లో కేసులు నమోదవడం లేదని తెలిపింది. మూడు నెలలుగా చైనాను పట్టి పీడిస్తున్న కరోనా.. లోకల్‌లో ఎవరికీ రావడం లేదని.. ఒకవేళ సంక్రమిస్తే అది విదేశీయ�

    ఆ విద్యార్థులకు ప్రత్యేక రూంలో పరీక్షలు : ఆర్టీసీ బస్సుల్లో ఇళ్లకు చేరుస్తాం – ఆదిమూలపు సురేష్

    March 19, 2020 / 08:22 AM IST

    జలుబు, దగ్గు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక రూంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, హాస్టల్ విద్యార్థులను దగ్గరుండి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వారిని బస్సుల్లో ఇళ్లకు చేరుస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారరు. 2020, మార్�

    ఐసోలేషన్ సెంటర్లుగా మారిపోయిన 10ప్రైవేట్ హాస్పిటళ్లు

    March 19, 2020 / 07:46 AM IST

    నగరంలోని పది హాస్పిటళ్లను COVID-19 ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేశారు. మహారాష్ట్రలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు 47కు చేరాయి. ఈ మేరకు ముంబై నగరంలోని 10ప్రైవేట్ హాస్పిటళ్లను ఐసోలేషన్ హాస్పిటళ్లుగా మార్చేశారు. జాస్లోక్, హెచ్ఎన్ రిలయన్�

    కరోనా ఎఫెక్ట్ : ఉమ్మి వేస్తే రూ. 1000 ఫైన్

    March 19, 2020 / 03:54 AM IST

    కరోనా భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభిస్తూ..వేలాది మందిని బలి తీసుకొంటోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. ఫలితంగా ప్రజలు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. భారతదేశంలో కూడా వైరస్ లక్షణాలు కనబడుతుండడం కలకలం రేపు�

    ముందుకు వెళ్లలేక..వెనక్కి రాలేక : కౌలాలంపూర్‌లో తెలుగు విద్యార్థులు విలవిల

    March 18, 2020 / 04:07 AM IST

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థులు 72 గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం  సూచించింది. దీంతో వందలాది మంది తె

10TV Telugu News