Home » CCMB
Corona new strain cases increased in India : భారత్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతోంది. కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య దేశంలో ఇరవైకి పెరిగింది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన 20 మందికి కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది. హైదరాబాద్ సీసీఎంబీ సహా అనేక ల్యాబుల్లో మొ�
UK to Telangana : తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా స్ట్రైయిన్ భయాన్ని సృష్టిస్తోంది. ఎందుకంటే యూకే దేశం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న వారిలో కరోనా ఉందని తేలుతుండంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్ ఉందని తేలింది. మల్కాజ్ గ�
Corona vaccine : కరోనా వైరస్ టీకా ప్రయోగాలు పరీక్షల దశలోనే ఉన్నాయని అవి వచ్చేంతవరకు మాస్కే మనకు రక్ష అని సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా స్పృష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు భౌతిక దూరం పాటిం�
corona virus:ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. గాల్లోనూ వ్యాపిస్తుందా? ఎంత సమయం గాల్లో వైరస్ ఉండగలదు? అలా ఎంతదూరం వ్యాపించగలదు? ఇలాంటి ఎన్నో సందేహాలకు సరైన సమాధానం వెతికే పనిలో పడ్డారు సైంటిస్టులు.. సాధారణంగా కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా లేదా ద�
కరోనా వైరస్ వ్యాక్సిన్పై సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ వచ్చినా.. అందరికి వేయాలంటే ఏడాది వరకు పడుతుందని ఆయన అంటున్నారు. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. అప�
హైదరాబాద్ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) సంస్థలు సైతం ఇదే విషయంలో హెచ్చరిస్తున్నాయి. నగరంలో 6.6 లక్షల మందికి కరోనా సోకి గత 35
హైదరాబాద్ లో గత 35 రోజుల్లో 6.6లక్షల మందికి కరోనా వచ్చి తగ్గిందా? లక్షణాలు లేకుండానే ఎక్కువమంది కరోనా బారిన పడుతున్నారా? నగరంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి సమానంగా ఉందా? మలమూత్ర విసర్జన ద్వారానూ వైరస్ విడుదల అవుతోందా? అవుననే అంటున్నాయ�
హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక సీసీఎంబీ (Centre for Cellular and Molecular Biology) లో రేపటి నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఇందుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ఐసీఎంఆ
ఇప్పటి వరకు కరోనా టెస్టులు చేయాలంటే వైద్యపరీక్షలు చేసి పాజిటివ్గా తేలితే.. ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం శాంపిల్స్ పుణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపించేవారు. ఆ రిపోర్ట్స్ రావడానికి సమయం పట్టేది. రిపోర్ట్స్ వస్తే కానీ వారికి వైరస్ ఉందో? లేదో తెలిసేద�