Home » cell phone
చిన్న చిన్న అనుమానాలు పెనుభూతాలై భార్య భర్తల బంధాలను దెబ్బతీస్తున్నాయి. క్షణికావేశంలో చేసే పనులతో జీవితాలు నాశనం అవుతున్నాయి. భార్య పై అనుమానంతో ఒక భర్త భార్యను హత్య చేసిన ఘటన తమిళనాడులోని హోసూర్ లో జరిగింది. వెల్లూరు జిల్లా పల్లికొండకు చ�
kanjarbhat gang: హైదరాబాద్పై క్రిమినల్ గ్యాంగ్స్ టార్గెట్ పెట్టాయా.. వరసబెట్టి జరుగుతోన్న చోరీలు.. రెచ్చిపోతున్న సుపారీ గాంగ్స్ ఈ విషయాన్నే కన్ఫామ్ చేశాయా అంటే ఔననే చెప్పాలి.. ఇంతకీ హైదరాబాద్లో ఏం జరుగుతోంది.. సిటీనే నేరగాళ్లకు టార్గెట్ కావడానికి క�
పిల్లలకు అదనపు జ్ఞానం కోసం పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రైవేటు మాస్టారు పిల్లలకు అశ్లీల వీడియోలు చూపించటం మొదలెట్టాడు. తల్లి తండ్రుల ఫిర్యాదుతో ప్రైవేటు మాస్టారును పోలీసులు అరెస్టు చేశారు. మధ్య ప్రదేశ్ లోని కాన్పూర్ లో నివసించే 10 ఏళ్ళ బాలుడు ఒక
వాట్సప్ గ్రూప్ లో బ్లూ ఫిల్మ్ ఫొటోలు దర్శనం ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. అది కూడా ఓ నేత సెల్ నుంచి రావడం హాట్ టాపిక్ అయ్యింది. నాకేం తెలియదు. ఆ సమయంలో…నా సెల్ ఫోన్ చిన్న పిల్లల దగ్గర ఉంది..అని ఆ లీడర్ చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గ�
మహిళలు స్నానం చేస్తున్న సందర్భంలో వీడియోలు తీసి పైశాచికానందం పొందుతున్నారు కొందరు దుర్మార్గులు. ఇటీవలే పలు ఘటనలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లయిన ఓ యువకుడు ఇలాగే చేసి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కొండాపూర్ ప్రాంతంలో చోటు చేసుకు
సెల్ ఫోన్ వినియోగ దారుల జేబులకు త్వరలో చిల్లు పడనుంది. దేశీయ టెలికం కంపెనీలు సెల్ ఫోన్ డేటా చార్జీలు పెంచే యోచనలో ఉన్నాయి…. టెలికం రంగంలోకి జియో వచ్చినప్పుడు ఇచ్చిన ఫ్రీ ఆఫర్లతో పూర్తిస్ధాయిలో డేటా వాడుకున్న వినియోగ దారుడు ఇప్పుడు ఇం�
అనంతపురం జిల్లా గోరంట్ల బస్టాండ్ లో మహిళ చేతిలో సెల్ ఫోన్ పేలింది. గోరంట్లకు చెందిన ప్రకృతి తన కుటుంబంతో కలిసి హిందూపురం వెళ్లెందుకు బస్టాండ్ కు వచ్చారు. బస్సు కోసం వేచి ఉన్న సమయంలో బంధువులంతో మాట్లాడేందుకు ప్రకృతి సతీమణి రష్మి సెల్ ఫోన్ తీ
హైదరాబాద్ లోని మాదన్నపేటలో పోలీసులమంటూ దండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఓ కేసు విషయంలో విచారించాలంటూ వ్యాపారి సమంత్ ను ఇద్దరు దుండగులు బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లారు.
సెల్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఆరోగ్య సమస్యలను ఆహ్వానించినట్టే. మొబైల్ ఫోన్ అనేది ప్రతిఒక్కరికి నిత్యావసరంగా మారిపోయింది. సెల్ ఫోన్ ఎక్కువగా వాడేవారిలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. నిద్రలేసిన దగ్గర నుం�
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జేబులో సెల్ ఫోన్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.