Home » cell phone
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు
హత్యాచారానికి బలైపోయిన దిశ సెల్ ఫోన్ ను పోలీసులు గుర్తించారు. హత్యాచారం ఘటనకు అర కిలోమీటరు దూరంలో దిశ ఫోన్ ను దోషులు భూమిలో పాతిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ తో పాటు మరికొన్ని వస్తువుల్ని కూడా గుర్తించారు. దిశపై క్రూర మృగాల�
ఎక్కువగా సెల్ ఫోన్ లో మాట్లాడొద్దని మందలించినందుకు ఓ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం… బడంగ్పేట కార్పొరేషన్ పరిధి, అల్మాస్గూడ రాజీవ
పబ్జీ గేమ్ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. పబ్జీ గేమ్ ఆడుతున్నాడని కుమారుడి నుంచి తల్లి సెల్ఫోన్ లాక్కోవడంతో.. మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు.
ట్రాఫిక్ ఆంక్షలు విధించడంలోనే కాదు.. సిగ్నలింగ్ వ్యవస్థలోనూ మార్పులు తీసుకొచ్చారు. ట్రాఫిక్తో కిక్కిరిసిపోయే రాజధాని హైదరాబాద్లో కొత్త పద్ధతిని మొదలుపెట్టనున్నారు. చిన్న జంక్షన్లలో 90 సెకన్లు, పెద్ద జంక్షన్లలో 240 సెకన్లలో సిగ్నల్ సైకిల్�
ఒకే రోజు గంట వ్యవధిలో 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో సెల్ ఫోన్ల చోరీకి పాల్పడిన నిందితుడిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అడిషినల్ డీసీపీ ఎస్. చైతన్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆజంపూరకు చెందిన మహ్మద్ మోసిన ఏడో తరగతితో చదువుక�
హైదరాబాద్ : మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగి రోడ్డు మీదకి రావడమే కాదు.. ట్రాఫిక్ పోలీసులతోనూ గొడవకు దిగుతున్నారు. తాజాగా ఓ మందుబాబు
హైదరాబాద్ : మీ విద్యుత్ కనెక్షన్కు సంబంధించిన సమస్త సమాచారం మీ సెల్ఫోన్కే వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతి విద్యుత్ కనెక్షన్ కస్టమర్ కు ఫోన్ నంబర్ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ అన్�
జనగామ : ఓ విద్యార్థి చేతిలో ఉన్న సెల్ ఫోన్ పేలింది. దీనితో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అసలు ఆ విద్యార్థి చేతిలోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది ? తరగతి గదిలోకి ఆ ఫోన్ ఎలా తీసుకొచ్చాడనేది తెలియరావడం లేదు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి�