Home » Chandrababu Naidu
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో ఇవాళ చంద్రబాబు నాయుడు పర్యటించారు.
టీడీపీ గెలుపు కోసం చాలా మంది నేతలు కష్టపడ్డారు. అయితే వారందరికి న్యాయం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిన్నారంట.
శ్రీరామ నామస్మరణతో ఒంటిమిట్ట మార్మోగుతోంది.
మోహన్ బాబు నిర్మాతగా కూడా అనేక సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్సీల ఖరారులో ఒకే వర్గానికి చెందిన వారికి బీజేపీ, జనసేన నుంచి అవకాశం ఇచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చింది.
స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేస్తానని ప్రకటించారు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే చేస్తున్నారని పొలిటికల్ సర్కిళ్లలో ప్రధానంగా వినిపిస్తున్న టాక్.
తెలుగుదేశం వారసత్వాన్ని భావితరాలకు అందించాలి. పార్టీలో యువరక్తంతో ముందుకెళ్లాలని చంద్రబాబు అన్నారు.
"జగన్కి ప్రస్తుత జాతకరీత్యా బలం బాగా తగ్గింది, మౌనంగా ఉండడం, తన పని తాను చేసుకుంటూ వెళ్లడం ఉత్తమం" అని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తెలిపారు.
వైసీపీకి చెక్ పెట్టడం.. కేడర్లో జోష్ నింపడం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు పులివెందుల మహానాడుపై పార్టీ ఆలోచిస్తోంది.