Home » Chandrababu Naidu
ఎమ్మెల్యేలు బహిరంగంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండని సూచించారు.
వైసీపీ సభ్యుల తీరు చూస్తుంటే.. చట్టాల ఉల్లంఘన, డాక్టర్ సుధాకర్ హత్య, వివేకా హత్య, చంద్రబాబు అరెస్ట్ ఘటనలే గుర్తుకు వస్తున్నాయి.
శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న అలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు.
అన్ని కలెక్టరేట్లలో వాట్సప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు చెప్పారు.
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం ఉండాలని వైఎస్సార్సీపీ అంటోంది.
గులాబీ బాస్ పాత అస్త్రాన్ని బయటికి తీసి కొత్త గేమ్ స్టార్ట్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని చంద్రబాబు అన్నారు.
టీడీపీలో చేరాలనుకుంటున్న మిగతా నేతల ఆశలు కూడా చిగురిస్తున్నాయట.
తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు.
ఒకవైపు సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది. సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది. ఎన్నికలప్పుడు చెప్పిన మ్యానిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది.