Home » Chandrababu
హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత నార్నె శ్రీనివాసరావు.. ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు ఏనాడూ సొంత కుటుంబసభ్యులను పట్టించుకోలేదన్నారు. అలాంటి వ్యక్తి ఇక ప్రజలను ఎలా చూసుకుంటారో ఆలోచించాలని ఓటర్లను కోరారు. హామీలు �
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పదవికి అన్నివిధాలా అర్హుడని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని, మోడీ మరికొద్ది రోజుల్లో మాజీ కాబోతున్నారని ఒవైసీ చెప్పా
ఎన్నికల ప్రచారం వేడెక్కింది. సీఎం చంద్రబాబు, జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. పొన్నూరు రోడ్ షోలో జగన్ కు సవాల్ విసిరారు. రాజధానిని మార్చే దమ్ముందా? అని అడిగారు. జగన్ తన ప్రసంగాల్లో ఒక్కసారి కూడ�
నిన్న లక్ష్మీపార్వతిపై నేడు తనపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. తన వాయిస్ కాని ఆడియో క్లిప్పులతో దుష్ప్రచారం చేస్తున్నారని
ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్ది ఏపీ సీఎం బాబు స్వరం మరింత పెంచారు. ఘాటు పదాలతో ప్రత్యర్థులపై విరుచుకపడుతున్నారు. వైసీపీ, కేసీఆర్, మోడీలను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేసీఆర్, మోడీ, జగన్లను బంగాళాఖాతంల
ప్రకాశం : తాను హైదరాబాద్ వీడటానికి కారణం ఏంటో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు నినాదంతో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయని, ఎన్టీఆర్ స్పూర్తితో అధికారంలోకి వచ్చాక చెప్పినవాటి కంటే ఎక్కువ చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
ఉగాది పర్వదినం నాడు మేనిఫెస్టోలను ప్రధాన పార్టీలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టో సిద్ధం చేసింది.
అమరావతి: పేదరికం లేని సమాజమే టీడీపీ మేనిఫెస్టో లక్ష్యం అని ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు చెప్పారు. శనివారం ఆయన బూత్ కన్వీనర్లు,సేవామిత్రలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు వారందరికీ చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ గ�
రైతు, యువత, మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది.