Home » chevella
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసులు చెప్పారు.
లోక్సభ ఎన్నికలకు మరో 13 రోజులే గడువు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ..
4 గంటలు టీవీలో కూర్చున్న కేసీఆర్.. అసెంబ్లీలో చర్చకు రాలేదు. కాంగ్రెస్ కడిగేస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు.
BRS: వరంగల్ పార్లమెంటు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పోటీ చేస్తారు.
కేసీఆర్ ఇంటి పెద్ద మోదీనే. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చీకట్లో కలిసి ఉంటున్నారు. పొద్దునేమో తిట్టుకున్నట్టు ఉంటున్నారు.
నేతల మధ్య గ్రూపు తగాదాలు మూడు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. టికెట్ల విషయంలోనూ తీవ్రమైన పోటీ నడిచింది. టికెట్ నాకే దక్కుతుందని చివరి వరకు మాజీమంత్రి ఆశించారు. కానీ,
చేవెళ్ల బీజేపీ విజయ సంకల్ప సభలో జేపీ నడ్డా
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. పని చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రోత్రహించాలన్నారు.
స్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. సమానమైన అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. Revanth Reddy - CM KCR