Home » Chinnaswamy Stadium
ఐపీఎల్ 2025 సీజన్లో ట్రోఫీ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో గాయపడిన అభిమానులను ఆదుకోవడానికి ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ తొక్కిసలాట ఘటనలపై ఓ ప్రకటన విడుదల చేసింది.
చిన్నస్వామి స్టేడియం ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. అభిమానులకు భద్రత కల్పించడంలో సిద్ధరామయ్య సర్కార్ విఫలమైందని బీజేపీ మండిపడింది.
తొక్కిసలాట ఘటనతో స్టేడియం నుంచి వెళ్లిపోవాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని సాధించామని ఆనందంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ టీమ్, వారి ఫ్యాన్స్కు ఊహించని షాక్ తగిలింది
రుతుపవనాలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నందున బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
బెంగళూరు వేదికగా జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది.
శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది.