-
Home » Chinnaswamy Stadium
Chinnaswamy Stadium
కోహ్లీ ఫ్యాన్స్కు షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం..! విరాట్ విన్యాసాలను ప్రత్యక్ష్యంగా చూడలేరు
ఢిల్లీ జట్టు తరుపున విరాట్ కోహ్లీ(Virat Kohli), రిషబ్ పంత్ వంటి టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.
ఫ్యాన్స్కు బ్యాడ్న్యూస్.. చిన్నస్వామికి ఆర్సీబీ గుడ్బై ! కొత్త హోం గ్రౌండ్ ఏమిటో తెలుసా?
ఐపీఎల్ 2026 మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించే అవకాశం లేదు. దీంతో Royal Challengers Bengaluru తమ హోం గ్రౌండ్ను మార్చే ఆలోచనలో ఉంది.
చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్లు.. కానీ కండీషన్స్ అప్లై..
తొక్కిసలాట ఘటన తరువాత చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో త్వరలోనే క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి.
తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్.. బీసీసీఐ కీలక నిర్ణయం.. IPL 2026లో ఆర్సీబీపై నిషేదం..?
ఐపీఎల్ 2025 సీజన్లో ట్రోఫీ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తొక్కిసలాటలో మృతి చెందిన 11 మంది కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రకటించిన ఆర్సీబీ... అంతేకాదు..
ఈ ఘటనలో గాయపడిన అభిమానులను ఆదుకోవడానికి ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకుంది.
తొక్కిసలాట ఘటనపై స్పందించిన విరాట్ కోహ్లీ, ఆర్సీబీ మేనేజ్మెంట్.. ఏమన్నారంటే?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ తొక్కిసలాట ఘటనలపై ఓ ప్రకటన విడుదల చేసింది.
చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట.. భారీగా పెరిగిన మరణాల సంఖ్య
చిన్నస్వామి స్టేడియం ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధానికి దిగాయి. అభిమానులకు భద్రత కల్పించడంలో సిద్ధరామయ్య సర్కార్ విఫలమైందని బీజేపీ మండిపడింది.
చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాటకు కారణం ఇదే..! వెలుగులోకి షాకింగ్ వీడియో..
తొక్కిసలాట ఘటనతో స్టేడియం నుంచి వెళ్లిపోవాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఆర్సీబీ విజయోత్సవంలో ఘోర విషాదం.. చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట... 11మంది దుర్మరణం..
అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
కప్పు గెలిచిన ఆనందంలో ఉన్న ఆర్సీబీకి బిగ్ షాక్..
ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని సాధించామని ఆనందంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ టీమ్, వారి ఫ్యాన్స్కు ఊహించని షాక్ తగిలింది