Home » Cm Arvind Kejriwal
నిర్మాణ కార్మికుల అకౌంట్లలో నగదు వేయాలని...కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిర్మాణ రంగ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీకి చెందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణుల కోసం కొత్త వెబ్ పోర్టల్ను తీసుకురానుంది.
దేశ రాజధాని ఢిల్లీ కరోనా తగ్గుముఖం పడుతోంది. వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల్లోకి చేరుకున్నాయి. దాంతో ఢిల్లీ ప్రభుత్వం అన్ లాక్ 3.0లో భాగంగా నిబంధనలను సవరిస్తోంది. 2021, జూన్ 14వ తేదీ సోమవారం నుంచి Unlock 3.0 అమల్లోకి వచ్చేసింది.
కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. ఈ క్రమంలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉందనే వార్తలపై..
ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బడుల్లో చదువుకున్న పిల్లలు సత్తా చాటారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ చూపించారు. ఈ ఏడాది ఏకంగా 500మందికిపైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కు అర్హత సాధించారని స్వయంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య, కోలుకుంటున్న వారి సంఖ్యపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ట్వీట్ చేశారు. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందనే వార్తలు వస్తున్న వేళ కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై ఆయన ట్వీట్ చేశారు. కరోన�
దేశ రాజధాని న్యూఢిల్లీలో రోజు రోజుకు కోవిడ్ 19 కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని 79 కంటైన్ మెంట్ జోన్లలో ఉన్నవారికి వేగంగా కోవిడ్ 19 పరీక్షలను నిర్వహించటం కోసం పోలీసులు ఖైదీలను తీసుకువెళ్లాటానికి ఉపయోగించే 25 వ్యాన్లను మెుబైల్ ల్య�
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతు..భారతీయ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడమే 2019 ఎన్నికల మ్యానిఫెస్టో అని ఆ పార్టీ చీఫ�