Home » cm chandrababu naidu
ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది.
గత ప్రభుత్వ హయాంలో జగన్ ముద్ర పడ్డ అజయ్ జైన్, శ్రీలక్ష్మీ, పీఎస్సార్ ఆంజనేయలు, సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణలు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.
ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. నిరుద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు.
కొన్నేళ్లుగా డీఎస్సీ లేక ఉపాధ్యాయ నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు.
ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన సెక్టార్ గా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం.
ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు చంద్రబాబు.
ఇక మంత్రి పదవి ఆశించి అవకాశం కోల్పోయిన సీనియర్లు ఇప్పుడు స్పీకర్ పదవిపై కన్నేశారు.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు.. గురువారం సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్నారు.
అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు చంద్రబాబు.
ఇక నుంచి సాధారణ పరిపాలనపై చంద్రబాబు దృష్టి పెట్టబోతున్నారు. రేపటి నుంచే చంద్రబాబు ఎమ్మెల్యేలను కలవబోతున్నారు.