Home » cm chandrababu naidu
ప్రాజెక్ట్ ఎంత కాలంలో పూర్తి చేయొచ్చు? నిర్వాసితుల పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపైన సీఎం చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉంది.
జీవోలపై పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. శ్రీలక్ష్మిని బదిలీ చేసే వరకు ఆమెకు ఫైళ్లను పంపకూడదని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఉద్దేశపూర్వకంగా బ్రాండెడ్ మద్యం లేకుండా చేయడమే కాకుండా అస్మదీయుల డిస్టలరీలలో తయారైన మద్యం విక్రయానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని అనుమానిస్తోంది ప్రభుత్వం.
గంజాయి, డ్రగ్స్ వినియోగంపై దృష్టి పెడతామని, డీ ఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ రెండో బ్లాక్ లో పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు.
ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇరిగేషన్ అధికారులతో సమీక్షించిన చంద్రబాబు రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రస్తుతం టీటీడీ ఇన్ ఛార్జి ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ధర్మారెడ్డి అక్కడినుంచి పూర్తిగా రిలీవ్ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే
మంత్రి పదవి దక్కకపోవటంపైనా, స్పీకర్ పదవి వస్తుందన్న ప్రచారంపై ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.