Home » cm chandrababu naidu
EVM Fight : ఈవీఎంలపై జగన్ సంచలన ట్వీట్తో ఏపీలో మరోసారి పొలిటిక్ హీట్
కలియుగ దైవం శ్రీనివాసుని పుణ్యక్షేత్రం తిరుమల వ్యవహారాలన్నీ పర్యవేక్షించే టీటీడీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
మొత్తంగా టీటీడీ ప్రక్షాళన మొదలవడంతో తిరుమలకు మళ్లీ మంచిరోజులొస్తాయని భక్తులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. తిరుమల పవిత్రతను తగ్గించేందుకు ప్రయత్నించిన వారిపైనా, అన్యమత ప్రచారం చేసినవారిపైనా, అందుకు సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకో
విస్తృత తనిఖీలు, కఠిన చర్యలు, హెచ్చరికలతో పరిస్థితులను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగులు దాకా, షాపుల నిర్వాహకుల నుంచి వాహనాల డ్రైవర్ల దాకా అందరూ తిరుమల పవిత్రత పరిరక్షణలో తమవంతు పాత్ర పోష
ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
చంద్రబాబుతో భేటీ అనంతరం సచివాలయం నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు పవన్ కల్యాణ్.
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
జగన్ హయాంలో పలు స్కీమ్ లు తీసుకొచ్చారు. వాటిని జగన్, వైఎస్ఆర్ పేర్లతో అమలు చేశారు. తాజాగా ప్రభుత్వం మారిపోవడంతో ఆయా పథకాలు పేర్లు మార్చేశారు సీఎం చంద్రబాబు.
ఏపీ సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్ లో ఉన్న చంద్రబాబుని కలిశారు పవన్ కల్యాణ్. సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ మాట్లాడుకున్నారు.
రాజధాని రైతులు పవన్ కు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అడుగడుగునా పూలతో వెల్ కమ్ చెప్పారు అభిమానుల. పవన్ పై పూల వర్షం కురిపించి తన అభిమానం చాటుకున్నారు.