Home » CM KCR
తెలంగాణ ఎన్నికల్లో ఈసీ ఏర్పాటు చేసి ఎకో ఫ్రెండ్లీగా పోలింగ్ కేంద్రం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పచ్చని వాతావరణంలో ఓట్ల పండుగ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతోంది.
ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్
తెలంగాణలో ఓట్ల పండుగ కొనసాగుతోంది. పండుగ అంటూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మరి ఓట్ల పండుగ అంటే వాడీ వేడీగా గొడవలు,తోపులాటలు,ఘర్షణలు, కేసులు వంటి హాట్ హాట్ వాతావరణం ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో అదే కనిపిస్తోంది.
తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుండి తలపడుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఇటువైపే ఉంది. ఇక ఇక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాలు కల్యాణ మండపాలను తలపిస్తున్నాయి.
ఏం ఆశించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని..దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.. తొమ్మిదిన్నరేళ్లుగా కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని
119 నియోజకవర్గాలకు ఒకే దేశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఓటు వజ్రాయుధం అని, ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని పిలుపునిచ్చింది ఈసీ.
మాయ చేసి దొంగచాటుగా డబ్బులు పంచుతున్నారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు డ్రెస్ లేని పోలీసుల్లా పని చేయాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.
తనను ఎమ్మెల్యేను..ముఖ్యమంత్రిని చేసిన గడ్డ గజ్వేల్ గడ్డ అని గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట అని ఆనాటి ఉద్యమ చరిత్రను గుర్తు చేసుకున్నారు.
అల్లుడికి సిద్దిపేట, కొడుక్కు సిరిసిల్ల పంచిపెట్టిన కేసీఆర్ కామారెడ్డికి ఏదో ప్లాన్ తోనే వచ్చిండు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన ఇద్దరు ఐఏఎస్లకు నెల రోజుల శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు వారికి తలా 1000 రూపాయల జరిమానా విధించింది.