Home » CM KCR
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారలమంటూ కొందరు దాడులు నిర్వహించారు. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి పున:ప్రారంభం కానుంది.
200ల మంది యువత బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని రాష్ట్ర అభివద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు.
నేటి నుంచి మూడు రోజులు తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన కొనసాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా నేడు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను మోడీ, కేసీఆర్ లు తమ రాజకీయాలకు పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు... ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా? అంటూ ప్రశ్నించారు.
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రైతుబంధు పంపిణీ చేసేందుకు అనుమతి ఇచ్చింది.
జహీరాబాద్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తమను గెలిపిస్తే రైతు బంధును రూ.16 వేలు చేస్తామని అన్నారు.
Nizamabad Political Scenario : రాష్ట్ర రాజకీయమంతా ఒక ఎత్తైతే కామారెడ్డి ఒక్కటీ ఒక ఎత్తు అనేలా సాగుతోంది. కారు స్పీడ్కు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ కూడా కామారెడ్డి రేసులోకి రావడంతో ఉత్తర తెలంగాణ రాజకీయమే గరం గరంగా మారింది.
పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు..వరంగల్ లో చాలామంది మేధావులున్నారు..ఆచి తూచి అడుగువేసేవారున్నారు. ఆలోచించి ఓటు వేసేవారున్నారు. అయినా కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు..ఎక్కడో పొరపాటు జరిగింది.
కామారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఎన్నికల బరిలో ఉంటంతో కామారెడ్డి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గులాబీ బాస్,టీపీసీసీ చీఫ్ బరిలో ఉంటంతో బీజేపీ కూడా కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
తెలంగాణలో జలయజ్ఞం పేరుతో దోపిడీ జరుగుతోందని ఈ పరిస్థితి మారాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.