Home » CM Siddaramaiah
గృహ లక్ష్మి కింద కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,000 ఇస్తారు.
DK and Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక సందర్భంలో భయపడ్డారని, తానైతే అలా భయపడేవాడిని కాదంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. 2017లో కాంగ్రెస్ హయాంలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప�
వాస్తవానికి గత బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాలన్నీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తోంది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ "గత సంవత్సరం వారు (గత బీజేపీ ప్రభుత్వం) మార్పులు చేశారు. గతంలో ఉన్నవాటినే మేము
ప్రాంతానికో పథకాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తున్నామని, అందులో భాగంగానే బెంగళూరు నుంచి శక్తి గ్యారెంటీ, అన్నభాగ్య గ్యారెంటీ మైసూరు నుంచి, బెళగావి నుంచి గృహలక్ష్మి గ్యారెంటీని ప్రారంభిస్తామన్నారు. ఇదే సందర్భంలోనే సిద్ధరామయ్య సొంత నియోజకవర�
ఉచిత బస్సు పథకం కర్ణాటకలో 50 శాతం జనాభాకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలోకి ట్రాన్స్జెండర్లను కూడా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. BMTC, KSRTC, KKRTC, NWKRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది
ఎనిమిదేళ్ల క్రితం మా ప్రభుత్వంలో 162 కోట్ల రూపాయల ఖర్చుతో కులగణన సర్వే చేశాము. వాటిని ఇప్పుడు అమలు చేసే ప్రయత్నం చేస్తాము. ఇటీవల అధికారంలో కొనసాగిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపించిన వేళ హడావుడిగా రిజర్వేషన్లు పెంచి జిమ్మిక్కులు చేసింది
పురుషులు మాక్కూడా మంచి రోజులొచ్చాయి అనేలా ఆర్టీసీ బస్సుల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించింది ప్రభుత్వం. మహిళలకు ఉచితంగా ప్రయాణం ప్రకటించిన సిద్ధయ్య సర్కారు మరి షురుషులకు కూడా సీట్లు కేటాయించి వినూత్న నిర్ణయం తీసుకుంది.
రెండు రోజుల ముందు ఈ బిల్లుపై మంత్రి కే.వెంకటేశ్ స్పందిస్తూ వ్యవసాయం చేసుకునే ప్రజలు.. ముసలివైపోయిన ఆవులను వధకు పంపలేక, అవి చనిపోయినప్పుడు అదనపు ఖర్చు, శ్రమ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. అవసరమైతే రైతుల కోసం ఈ విషయమై చట్టం చేస్�
కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన, తెలుగు మూలాలున్న సునీల్ కనులోగు గతంలో ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీంలో పనిచేశారు. కాగా, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలే వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన క�
హామీల అమలుపై సిద్దరామయ్య కసరత్తు