Home » Collapsed
ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. నగరంలోని బస్టాండ్ నుంచి రామానుజ కూడలికి వెళ్లే మార్గంలో లో ఆదివారం మధ్యాహ్నం టీటీడీ నిర్మించిన స్వాగత ద్వారం కూలిపోయింది.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక విషాద వార్త వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ముంబై పక్కనే ఉన్న థానే నగరం పరిధిలోని ఉల్లాస్నగర్లో 5 అంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలి 7 మంది మరణించారు.
Metro Train Overpass Collapsed : మెక్సికోలో ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా వెళుతున్న మెట్రో రైలు ఒక్కసారిగా కిందపడిపోయింది. దీనికి మెట్రో ఫ్లైఓవర్ కూలిపోవటంతో దానిమీది నుంచి రైలు వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా ఫైఓవర్ కూలిపోంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న కార�
Congress government collapsed in Puducherry : అంతా ఊహించిందే జరిగింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. బలనిరూపణలో నారాయణస్వామి సర్కార్ విఫలం అయ్యింది. దీంతో రాజీనామా లేఖతో రాజ్భవన్కు సీఎం నారాయణస్వామి బయల్దేరారు. ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయ�
Pulla village : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. నెల రోజుల క్రితం ఏలూరులో వందలాది మందిని ఆస్పత్రి పాలు చేసిన వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా భీమడోలు, పూళ్ల.. పరిసర గ్రామాల ప్రజలను వణికిస
బంగారు గనిలో మట్టి పెళ్లలు కూలిపడటంతో 50 మంది చనిపోయారు. కాంగోలో శుక్రవారం (సెప్టెంబర్ 11,2020) ఈ పెను విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది. గని కూలిపోయిన సమయంలో బయటకు రాలేక కూలీలంతా అందులోనే సజీవ సమాధి అయిపోయారు. మట
మహారాష్ట్రలోని భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 26 గంటల తర్వాత ఓ మహిళ శిథిలాల నుంచి క్షేమంగా బయటపడింది. ఓ మహిళ 26 గంటలపాటు శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఒక రోజు గడిచిపోవడం వల్ల మిగతావారు ఎవరూ బతికి ఉండరేమో అని భావిస్తున�
బెంగళూరులోని మెజెస్టిక్ ఏరియాలో కపిల్ థియేటర్ సమీపంలో మూడు అంతస్తుల భవనం(హోటల్) ఒక్కసారిగా కుప్పకూలింది. మంగళవారం రాత్రి సుమారు 10.15 గంటలకు.. భవనం కింద ఉన్న మట్టి నెమ్మదిగా జారడం మొదలైంది. దీంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమయానికి ఆ హోటల్ల
కాంట్రాక్టర్లు..రాజకీయ నాయకుల స్వార్థంతో ఒకటి కాదు రెండుకాదు 10 కాదు 20 కూడా కాదు ఏకంగా రూ.260 కోట్ల రూపాయలు గంగపాలైపోయాయి. సాక్షత్తూ బీహార్ సీఎం నితీష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించిన ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. సీఎం ప్రారంభించి నెల రోజుకూడా �