Home » Colombo
మరో ఎండ్ లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో 36.3 ఓవర్లలో 114 పరుగులకే పాక్ ఆలౌట్ అయ్యింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 247 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
Pakistan Defeated: మెన్స్ ఆసియా కప్ 2025లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో మూడు సార్లు పాక్ ను భారత్ ఓడించింది. ఫైనల్లో పాక్ ను మట్టికరిపించి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇది పాక్ కు ఘోర పరాజయం అనే చెప్పాలి. అందులో�
పామును గమనించిన వెంటనే అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు.
క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త. భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్కు సర్వంసిద్ధమైంది. ఈ మేరకు ఐసీసీ తేదీని కూడా ప్రకటించింది.
కోట్ల రూపాయలు చేతులు మారే ఛాన్స్ ఉండటంతో ఐటీ, ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. మనీలాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగనుంది.
ఆసియా కప్ 2023 ముగిసింది. భారత జట్టు 10 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి కప్పును సొంతం చేసుకుంది. అయితే.. ఈ టోర్నీ విజయవంతం చేయడంలో క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్స్కు కృషి ఎంతగానో ఉంది.
చైనా యుద్ధ నౌకలకు శ్రీలంక రహస్యంగా ఇంధనాన్ని నింపుతోంది. దీనిపై భారత్ శ్రీలంకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంటోనోవ్32 అనే మిలిటరీ విమానంలో శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఆయన పారిపోయారు. కొలంబో ఎయిర్పోర్టులో గొటబయను ఇమ్మిగ్రేషన్ సిబ్బంది దాదాపు 24 గంటలపాటు ఉంచినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆయన విమానానికి అనుమతించారు.
పొరుగు దేశం శ్రీలంక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆర్ధిక సంక్షోభంతో ఆహార పదార్ధాలను సైతం కొనుక్కోలేని పరిస్ధితిలో ప్రజలు అల్లాడి పోతున్నారు.