Home » Colombo
పామును గమనించిన వెంటనే అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు.
క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త. భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్కు సర్వంసిద్ధమైంది. ఈ మేరకు ఐసీసీ తేదీని కూడా ప్రకటించింది.
కోట్ల రూపాయలు చేతులు మారే ఛాన్స్ ఉండటంతో ఐటీ, ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. మనీలాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగనుంది.
ఆసియా కప్ 2023 ముగిసింది. భారత జట్టు 10 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి కప్పును సొంతం చేసుకుంది. అయితే.. ఈ టోర్నీ విజయవంతం చేయడంలో క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్స్కు కృషి ఎంతగానో ఉంది.
చైనా యుద్ధ నౌకలకు శ్రీలంక రహస్యంగా ఇంధనాన్ని నింపుతోంది. దీనిపై భారత్ శ్రీలంకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంటోనోవ్32 అనే మిలిటరీ విమానంలో శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఆయన పారిపోయారు. కొలంబో ఎయిర్పోర్టులో గొటబయను ఇమ్మిగ్రేషన్ సిబ్బంది దాదాపు 24 గంటలపాటు ఉంచినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆయన విమానానికి అనుమతించారు.
పొరుగు దేశం శ్రీలంక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆర్ధిక సంక్షోభంతో ఆహార పదార్ధాలను సైతం కొనుక్కోలేని పరిస్ధితిలో ప్రజలు అల్లాడి పోతున్నారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎందుర్కొంటున్న శ్రీలంకలో ప్రజా ఆందోళనలు రోజురోజుకు మిన్నంటుతున్నాయి. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో అక్కడి ప్రజలు అర్థాకలితో...
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. నిత్యావసరాల కొరత, పెరిగిన ధరలు, విద్యుత్ కోతలతో అక్కడి ప్రజలు రోడ్డెక్కారు.
పొరుగు దేశమైన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పటి వరకు ఎదుర్కోనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఆ దేశం ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఆ దేశ ప్రభుత్వం మంగళవారం సంచలన ...