Home » Colombo
ఎరువుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ సాయమందించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చెందిన రెండు విమానాలు 100 టన్నుల నానో నైట్రోజన్
భారత్, శ్రీలంక జట్లు మధ్య మూడు వన్డే సిరీస్లు జరగుతుండగా.. మొదటి మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50ఓవర్లలో 9వికెట్ల నష
ఏనుగులకు తిక్కలేచిందంటే ఎవ్వరినీ లెక్కచేయవు. తొక్కి పడేస్తాయంతే. ముఖ్యంగా ఊరేగింపుల్లో ఇటువంటి ఘటనలు జరగుతుంటాయి. పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినా ఏనుగులు ఇరిటేట్ అవుతాయి. అప్పుడు అవి చేసే విధ్వంసం అంతా ఇంతాకాదు. ఇటువంటి ఘటన శ్రీలంక బుద్ది
బాంబు పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర రాజీనామా చేశారు.నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఆ దాడులను నివారించలేకపోయిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో అధ్యక్షుడు మైత్రిపాల సి�
శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ ఆదివారం(ఏప్రిల్-21,2019) జరిగిన ఆత్మాహుతి పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం(ఏప్రిల్-25,2019)రాజీనామా చేశారు. నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభ�
శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయినవారి సంఖ్య 359కి చేరింది.500ల మందికి పైగా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 58మందిని శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read : మాట�
శ్రీలంకలో బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజయవర్దనే తెలిపారు.
కొలంబో : శ్రీలంకలో రాజధాని కొలంబో బాంబుల మోతతో దద్ధరిల్లుతోంది. గత నాలుగు రోజుల నుంచి బాంబులు పేలుతునే ఉన్నాయి. ఈ క్రమంలో కొలంబోలో మరో బాంబు పేలింది. సోవోయ్ సినిమాస్ వద్ద ఈ పేలుడు సంభవించింది. ఆదివారం (ఏప్రిల్ 21) న వరుస బాంబు పేలుళ్లు జరి�
శ్రీలంక పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి మణికొండకు చెందిన మాకినేని శ్రీనివాసబాబుగా తెలుస్తోంది. అయితే పేలుళ్లు జరిగే సమయానికి సినీ నటుడు శివాజీ రాజా కొలంబోలో ఉండాల్సింది. చివరి నిమ�
శ్రీలంక. అక్కడ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆవేదన మాత్రమే వినిపిస్తోంది. పండగ పూట జరిగిన మారణహోమం నుంచి వాళ్లు తేరుకోలేదు. ప్రభుత్వం, పోలీసులు ఎంత మనోధైర్యం చెబుతున్నా.. వెంటాడుతున్న భయం వాళ్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఉగ్రవాదుల మారణహోమంపై ఆ దేశ