Home » Colombo
మేము ఉన్నాం..అంటూ శ్రీలంకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఉగ్రవాదులు జరిపిన దాడిని ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. అక్కడ జరిగిన మారణకాండపై పలు దేశాలు దిగ్ర్బాంతిని వ్యక్తం చేశాయి. లంక దేశాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయా దేశాధ్యక్షుల�
శ్రీలంకలో బాంబు పేలుళ్లు ఆగడం లేదు. తాజాగా 8వ పేలుడు సంభవించింది. కొలంబో సమీపంలోని డెమటోగోడ ప్రాంతంలో బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఆదివారం (ఏప్రిల్ 21,2019) మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. అంతకుముందు దేహీవాలుజా ప్రాంత
వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లిపోతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీలంక ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘే ఎమర్జనీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొలంబోలో జరిగిన ఆరు ప్రాంతాలలో సంభవించిన బాంబు
కొలంబోలో మరో పేలుడు(మానవ బాంబు) ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. దేహీవాలాజూ ప్రాంతంలోని ఓ హోటల్ సమీపంలో జరిగిన ప్రమాదం పెను బీభత్సాన్ని సృష్టించింది. ఏప్రిల్ 21 ఉదయం నుంచి జరిగిన పేలుళ్లలో వందల కొద్దీ ప్రాణనష్టం జరిగింది. దేహీవాలా ప్రాంత�
శ్రీలంకలో జరిగిన భయంకరమైన వరుస బాంబు పేలుళ్ల ఘటనను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి చర్యలకు పాల్పడటం దారుణమన్నారు.ఇటువంటి వ్యక్తులు వ్యక్తులకు నాగరిక సమాజంలో బ్రతిక�
కొలంబోలో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. వరుస బాంబు పేలుళ్లతో భయానక వాతావరణం నెలకొంది. వందల సంఖ్యలో మృతి చెందుతున్నారు. మరెంతో మంది గాయాలపాలయ్యారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఈస్టర్ పండుగను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఆరు బాంబు పేలుళ్లు జరిపారు.
ఢిల్లీ: శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో భారత్.. శ్రీలంక ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలి�
శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 185కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నారు. మరో 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బట్టికలోవా ఆస్పత్రిలో 300 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతు�
కొలంబోపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. 160 మంది కన్నుమూశారు. ఎంతో మంది గాయపడ్డారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో మూడు చర్చిలు, మూడు హోటళ్లలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనితో �
క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసుక్రీస్తును శిలువ వేసిన తరువాత పునరుద్ధానుడైన రోజును క్రైస్తవులు పర్వదినంగా జరుపుకుంటారు. ఈ వేడుకనే ఈస్టర్ పండుగ అంటారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబో చర్చిల్లో దాడులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఆనంద