Home » complaint
ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. పోరాటాన్ని ఉధృతం చేశారు. ఢిల్లీలో ఉన్న పవన్.. మూడు రాజధానుల అంశంపై కేంద్ర
జాతీయ మహిళా కమిషన్ కు ఏపీ పోలీస్ సంఘం ఫిర్యాదు చేసింది. మహిళా పోలీసులపై కూడా దాడులు చేశారని గుంటూరులో పర్యటిస్తున్న కమిషన్ సభ్యులకు వివరించారు.
పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే ఏదో తెలియని భయం ఇంకా జనాల్లో ఉంది. అటువంటి భయం నుంచి విముక్తి కలిగిస్తూ.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏదైనా ఇబ్బంది వస్తే పోలీస్స్టేషన్కు వెళ్లవలసిన అవసరం లేదు. త
ప్రజా ప్రతినిధులు కనిపించడం లేదనే కంప్లయింట్స్ అధికమౌతున్నాయి. పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయ్యారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే…వైసీపీ నేతలు కూడా కంప్లయింట్స్ చేయడం ప్రారంభిం
బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్కు బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు.
దేశవ్యాప్తంగా CAAపై జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి పేరుపై ఉన్న అకౌంట్ తో కామెంట్లు వచ్చాయి. ఐఏఎస్ టీనా దాబి ఫేక్ అకౌంట్ పేరుతో పౌరసత్వపు చట్టం(Citizenship Act)పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. ఏఎన్ఐ మీడియా కథనం ప్రకా�
తాజాగా విడుదల చేసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోడలు జ్యోతి వర్మపై కంప్లైంట్ చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా తమ ఫోటోలను మార్ఫింగ్ చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంద�
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చిక్కులు వదలడం లేదు. ఒక చిక్కు తొలగిపోయిందని అనుకున్న క్రమంలో మరో చిక్కు వచ్చి పడుతోంది. ప్రధానంగా ఆయన తెరకెక్కిస్తున్న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా రచ్చ రచ్చ చేస్తోంది. ఇటీవలే హైకోర్టుకు ఎక్కిన వివాదం ఇ�
తెలంగాణ రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వరంగల్ అర్బన్ జిల్లా సుబేదారి పీఎస్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 24ఏళ్ల యువతి అదృశ్యంపై సుబేదారి పీఎస్ లో
దేశంలో ఇప్పుడు ఉల్లి దొంగలు పడ్డారు. ఖరీదైనదిగా మారి దేశ ప్రజల్లో కళ్లల్లో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. తమిళనాడులో వెలుగు చూసిన ఉల్లి దొంగల ఉదంతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులోని పెరంబల