complaint

    మాజీ సీఎం అజిత్ జోగి కొడుకు అరెస్ట్

    September 3, 2019 / 04:00 PM IST

    ఫోర్జరీ కేసులో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం అజిత్‌ జోగి కుమారుడు,మాజీ ఎమ్మెల్యే అమిత్‌ జోగి(42)ని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. 2013 ఎన్నికల సమయంలో అమిత్‌ జోగి.. తన అఫిడవిట్‌లో తన పుట్టిన ఫ్లేస్ ని, తేదీని, కులాన్ని తప్పుగా ప్రస్తావించారన్న ఆరోపణలు ఉన్�

    శ్రీముఖి తమ్ముడు సుశ్రుత్ : ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ పై ఫిర్యాదు

    August 29, 2019 / 09:22 AM IST

    బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో  కంటెస్టెంట్ గా ఉన్న శ్రీముఖికి సంబంధించి కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శ్రీముఖి పై ఓ ఇంగ్లీష్ పేపర్ తప్పుడు వార్తలు రాస్తోందని శ్రీముఖి తమ్ముడు సుశ్రుత్ జూబ్లీహిల్స్‌ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. బిగ్ బాస్ షోలో �

    ఇప్పుడైనా మార‌తారా : పోలీస్ స్టేషన్ కు నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన మహిళ

    May 13, 2019 / 11:12 AM IST

     అత్తింటివారు ఓ కోడలిని హింసించి.. వేధించారు. ఆపై బట్టలను చింపేశారు.దీంతో బాధిత మహిళ అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నగ్నంగానే నడిరోడ్డుపై నడుచుకుంటూ పోలీసు స్టేషన్‌ కు వెళ్లింది. ఈ అమానవీయ సంఘటన ఆదివారం(మే-12,2019) రాజస్థాన్‌ రా�

    టీడీపీ, వైసీపీ నుంచి పోలీసులు డబ్బులు వసూలు : పెనమలూరు మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

    May 1, 2019 / 12:26 PM IST

    పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుని కలిశారు. పెనమలూరు పోలీసులపై ఆయన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో పెనమలూరు పోలీసులు డబ్బు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. టీడీపీ నుంచి రూ.3లక్షలు, వైసీపీ నుంచి రూ.5లక్షలు కలెక

    కేరళలో వైఫ్ స్వాపింగ్..నలుగురు అరెస్ట్

    April 30, 2019 / 11:03 AM IST

    కేరళలో వైఫ్ స్వాపింగ్ కల్చర్ మొదలైంది.యూరప్ లోని చాలా దేశాల్లో పార్టీల సమయంలో పరస్పర అంగీకారంతో ఒకరి భార్యతో మరోకరు సెక్స్ చేస్తుంటారు.దీన్నే వైప్ స్వాపింగ్ అంటారు. ఈ కల్చర్ ఇప్పుడు కేరళలో పెరిగిపోతుంది. లైంగిక ఆనందం కోసం భార్యలను మార్చుక�

    కేజ్రీవాల్ భార్యకు 3 ఓటర్ కార్డులు : కోర్టులో కంప్లయింట్

    April 30, 2019 / 08:21 AM IST

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య పేరుతో మూడు ఓటరు ఐడీ కార్డులున్నాయని బీజేపీ నేత హరీశ్ ఖురానా తీస్ హజారీ కోర్టులో ఫిర్యాదు చేశారు.

    337 ఓట్లు ఉంటే 370 ఓట్లు పోలయ్యాయి : ఈసీకీ టీడీపీ ఫిర్యాదు

    April 18, 2019 / 09:51 AM IST

    అమరావతి : పోలింగ్ ముగిసినా ఏపీలో ఎన్నికల వేడి తగ్గడం లేదు. ఈవీఎంలపై టీడీపీ నేతలు రోజుకో ఫిర్యాదు చేస్తున్నారు. ఈవీఎంలో లోపాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అక్రమ�

    కాంగ్రెస్ పై ఈసీకి ప్రకాష్ రాజ్ కంప్లెయింట్

    April 17, 2019 / 03:38 PM IST

     కాంగ్రెస్ పార్టీపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు ప్రముఖ సీనీ నటుడు, బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి ఇండిపెంటెంట్ గా  పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్.బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్‌ తో ఉ�

    వీడియో నిజమేనా : చిలకలూరిపేట కంభంపాడులో టీడీపీ బూత్ రిగ్గింగ్

    April 11, 2019 / 11:54 AM IST

    గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం కంభంపాడు గ్రామంలోని పోలింగ్ బూత్ లో టీడీపీ బూత్ రిగ్గింగ్ కు పాల్పడుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    కోడ్ ఉల్లంఘన : రేవంత్ రెడ్డిపై ఈసీకి కంప్లెయింట్

    April 10, 2019 / 01:17 PM IST

    మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డిపై మేడ్చల్ జిల్లాకు చెందిన సుశాంత్ రెడ్డి, నితీష్ అనే ఇద్దరు యువకులు ఈసీకి ఆధారాలతో సహా కంప్లెయింట్ చేశారు

10TV Telugu News