Confusion

    దసరా సెలవులు : విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కన్ ఫ్యూజన్

    October 13, 2019 / 02:53 PM IST

    తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) దసరా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19వ తేదీ వరకు దసరా సెలవులు

    TDPలో తర్జనభర్జనలు : మహానాడు జరిగేనా

    April 28, 2019 / 02:18 AM IST

    TDP ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడు కార్యక్రమం ఈ ఏడాది ఉంటుందా..? లేక వాయిదా పడుతుందా..? అనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సమయం సరిపోతుందా..? లేదా..? అనే తర్జనభర్జనలు పార్టీలో జరుగుతున్�

    ఇంటర్ బోర్డు రద్దవుతుందా ?

    April 24, 2019 / 01:11 PM IST

    ఇంటర్ బోర్డు ప్రక్షాళన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇంటర్ బోర్డు ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.

    ఇంటర్ ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్ సమీక్ష

    April 24, 2019 / 10:27 AM IST

    తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన, ధర్�

    వీవీ ప్యాట్స్ లెక్కింపు : పొలిటికల్ పార్టీల్లో కొత్త ఆందోళన

    April 10, 2019 / 03:50 AM IST

    వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయ పార్టీలు కొంత ఊరట చెందాయి. అయితే పొలిటికల్ పార్టీల్లో ఇప్పుడు మరో కొత్త ఆందోళన మొదలైంది.

    అయోమయం సృష్టించొద్దు… కాంగ్రెస్ 7సీట్ల ఆఫర్ పై మాయా ఫైర్

    March 18, 2019 / 10:38 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష�

    షాకింగ్ : దగ్గుబాటికి టికెట్ పై జగన్ డైలమా!

    March 13, 2019 / 08:47 AM IST

    దగ్గుబాటి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పురంధేశ్వరి మినహా, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ జగన్ పార్టీ కండువా కప్పుకున్నారు. హితేష్ ను ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దించా

    ఏపీపీఎస్సీలో అంతా గందరగోళం

    January 14, 2019 / 01:18 PM IST

    విజయవాడ : ఏపీపీఎస్సీలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్ర్కీనింగ్ టెస్ట్ నుంచి ప్రత్యేక మినహాయింపులతో మెయిన్స్‌కు ఎంపికయ్యే రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు వారి రిజర్వుడ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే పరిమితం కావాల్సి ఉందని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన

10TV Telugu News