-
Home » Congress government
Congress government
మేము పోరాటం చేయకుంటే మీరు సీఎం అయ్యేవారా? మండలిలో రాములమ్మ ఉగ్రరూపం
ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలన్నారు విజయశాంతి. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుంటే చారిత్రక తప్పిదం అవుతుందన్నారామె.
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై ప్రభుత్వం కీలక ప్రకటన.. బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడేది ఈ తేదీల్లోనే..
Rythu Bharosa Scheme : రైతు భరోసా నిధులకోసం గత కొన్ని నెలలుగా రైతులు ఎదురు చూస్తున్నారు.. అయితే, ప్రభుత్వం తాజాగా రైతు భరోసా నిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది.
రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. వారందరికీ భారీ శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4లక్షలు.. నేడోరేపో అధికారిక ఉత్తర్వులు..
Telangana Govt : తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తొమ్మిది వేల మందికి లబ్ధి చేకూర్చేందుకు చర్యలు ప్రారంభించింది.
మా పరిశోధనలో ఒక పెద్ద 'బినామీ స్కామ్' బయటపడింది: కేటీఆర్ సంచలనం
"కె.ఎల్.ఎస్.ఆర్ ఇన్ఫ్రా అనేది నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని నేను స్పష్టంగా చెబుతున్నాను. దివాళా తీసిన స్థితిలో ఉన్న ఈ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.6,000 కోట్ల టెండర్లు ఎలా కట్టబెట్టారో చెప్పాలి" అని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ ఈ సారి అసెంబ్లీకి వెళ్తారా? సభకు అటెండ్ అయ్యేందుకే ఇలా చేస్తున్నారా?
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాలలపై చర్చించనున్న ఈ కీలక సమయంలో అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైతేనే బావుంటుదన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది.
రంగంలోకి దిగుతా, గ్రామసభలు నిర్వహిస్తాం.. ఫ్యూచర్ సిటీ పేరుతో జరిగేదంతా ఇదే..: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
అప్పట్లో ఎంవోయూల్లో వంట మనుషులు సంతకాలు పెట్టారని చెప్పారు.
నా చావు కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం .. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
"కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం ఒకటి కూడా ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసింది" అని అన్నారు.
మున్సిపల్ తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ పోల్స్..! సర్కార్ రూట్ మార్చిందా? ప్లాన్ బీ రెడీ చేసిందా?
పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న విధంగా మంచి రిజల్ట్ వస్తే.. వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని అనుకున్నారట.
తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. సిద్ధమైన రేవంత్ సర్కార్.. ఈసారి బీసీలకు 42శాతం సీట్లు..!
Telangana Govt : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. అయితే, మళ్లీ ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీలకు 42శాతం ..
తెలంగాణ పాలిటిక్స్లో నెక్స్ట్ లెవల్ స్ట్రాటజీస్.. కాంగ్రెస్ వాడిన అస్త్రంతోనే బీఆర్ఎస్ అటాకింగ్ మోడ్
కాళేశ్వరంలో అతిపెద్ద అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్..దానిపై ప్రత్యేకంగా ఎంక్వైరీ కమిషన్ను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ను మరింత కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్..