Home » Congress government
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా జలాలలపై చర్చించనున్న ఈ కీలక సమయంలో అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైతేనే బావుంటుదన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది.
అప్పట్లో ఎంవోయూల్లో వంట మనుషులు సంతకాలు పెట్టారని చెప్పారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం ఒకటి కూడా ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసింది" అని అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న విధంగా మంచి రిజల్ట్ వస్తే.. వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని అనుకున్నారట.
Telangana Govt : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. అయితే, మళ్లీ ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీలకు 42శాతం ..
కాళేశ్వరంలో అతిపెద్ద అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్..దానిపై ప్రత్యేకంగా ఎంక్వైరీ కమిషన్ను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ను మరింత కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్..
సకల కుంభకోణాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్గా మారిందని ఆరోపించారు.
రాబోయే రోజుల్లో ఎక్కడిక్కడ ధర్నాలు, రాస్తారోకోలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పాత పద్ధతిలో ఎన్నికల నిర్వహణ కోసం త్వరలో క్యాబినెట్ భేటీలో డెసిషన్ తీసుకుంటారని అంటున్నారు.
ఈ జీవో నెంబర్ 9 నిలబడదని నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది.