-
Home » Congress High command
Congress High command
సీఎం రేవంత్, ఆ మంత్రి మధ్య గ్యాప్ ఉందా? ఆయనకు ఇన్విటేషన్ ఎందుకు లేదు? కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది..
ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న ఆ మంత్రికి హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉందంటారు. ఇటు ప్రభుత్వంలో కానీ.. పార్టీలో కానీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు హైకమాండ్ వేసిన ఒక కమిటీలో ఆయన ఉంటారు.
27మంది వైస్ ప్రెసిడెంట్లు, 69 మంది జనరల్ సెక్రటరీలు.. టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం..
టీపీసీసీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవుల నియామకంలో సామాజిక న్యాయం పాటించడంతో పాటు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఎట్టకేలకు తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలు.. 5 కమిటీలు ప్రకటించిన అధిష్టానం.. సభ్యులు వీరే..
కాంగ్రెస్ లో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
తెలంగాణ కేబినెట్లోకి కొత్తగా నలుగురికి చాన్స్.. ఫైనల్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్..? ప్రకటించేది ఎప్పుడంటే..
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి.
పార్టీ అధిష్టానమే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందా? సీఎం రేవంత్ ఏయే ఇబ్బందులు పడుతున్నారు?
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం చర్యలతో ప్రభుత్వానికి.. ప్రభుత్వ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట.
రంగంలోకి మీనాక్షి నటరాజన్.. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కీలక వ్యాఖ్యలు
కంచ గచ్చిబౌలి భూ వివాదంపై మంత్రులతో చర్చించారు.
కొత్త మంత్రులు వీళ్లే..? క్యాబినెట్ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్..
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకమైన తర్వాత ఢిల్లీలో తొలిసారి..
తెలంగాణలో సీఎం మార్పు లేదు.. గాంధీ కుటుంబంతో నాకున్న అనుబంధం వేరే లెవల్ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణలో సీఎం మార్పునకు సంబంధించి వస్తున్న వార్తలను రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో సీఎం మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. తనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందన్నారు.
బిల్లుల కోసం తెలంగాణ మంత్రుల పంచాయితీ.. ఢిల్లీ పెద్దలకు మొర..!
తెలంగాణ మంత్రులకు ఎదురైన పరిస్థితి గతంలో కర్నాటక సర్కారులో కూడా వచ్చిందట.
మంత్రి పదవి ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్నారా? అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారా?
నిజానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అర్హతలు ఉన్నా.. ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నా ఎందుకు కార్యరూపం దాల్చడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.