Home » Congress Manifesto
హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సభ కోసం అనుమతి కోరామన్నారు. ఈ నెల 6న కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వస్తారని..Revanth Reddy - Congress
ఇంతకు ముందు నిర్వహించిన ఖమ్మం సభలాగే ఇప్పుడు చేవెళ్ల సభను విజయవంతం చేయాలని చెప్పారు.
వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీన ఇస్తామన్నారు. రూ.500 లకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినా.. బీజేపీ మళ్లీ అధికారం చేపట్టినా.. అక్కడి మ్యానిఫెస్టోలో వాళ్లిచ్చిన హామీలనే.. దేశంలోని మిగతా రాష్ట్రాలపైనా కురిపించే అవకాశముంది.
కర్ణాటకలో బీజేపీ కోసం కేసీఆర్ పూర్తిగా జేడీఎస్ పక్షాన పని చేశారని విమర్శించారు. జేడీఎస్ కు ఆర్థిక సహకారం అందించి.. దాని వల్ల హంగ్ తీసుకురావాలని కేసీఆర్ పని చేశారని ఆరోపించారు.
అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకిలాంటి ప్రకటన చేయాల్సివచ్చింది. వ్యూహామా? వ్యూహాత్మక తప్పిదమా? కర్ణాటక కాంగ్రెస్లో ఇప్పుడు అంతర్మథనం మొదలైంది.
బజరంగ్ దళ్ చుట్టూ రాజకీయం
తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కర్ణాటకలో యూసీసీని అమలు చేస్తామని హిమంత బిశ్వా శర్మ అన్నారు. దేశవ్యాప్తంగా యూసీసీ అమలును అంతా కోరుతున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) అవసరం కూడా ఇప్పుడు ఎంతో ఉంద�
Congress Manifesto: గెలిపిస్తే బజరంగ్ దళ్ను నిషేధిస్తాం
కర్ణాటకలో కూడా రద్దు చేయాలనే డిమాండ్లు ఉన్నప్పటికీ బొమ్మై ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదు. అయితే తాము అధికారంలోకి వస్తే పీఎఫ్ఐతో పాటు బజరంగ్ దళ్ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇన్నేళ్లకు హిందూ సంస్థను రద్దు చేస్తామ�