Home » Congress
తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఆ మూడు చోట్ల బీఆర్ఎస్ నేతలే ఎంపీలుగా ఉన్నారు
తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఆ మూడు చోట్ల బీఆర్ఎస్ నేతలే ఎంపీలుగా ఉన్నారు.
పోరాటాలు, కేసులు మాకు కొత్త కాదు.. హామీలు అమలు చేయకుంటే నిలదీస్తాం అంటున్నారు మాజీమంత్రి హరీశ్ రావు.
సంఖ్యా బలాన్ని బట్టి ఏపీలో మూడు స్థానాలు అధికార వైసీపీలో చేరే అవకాశం ఉన్నా.. టీడీపీ కూడా అభ్యర్థిని నిలిపితే ఒక చోట ఎన్నిక అనివార్యం అవుతుంది.
ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
గతకొంతకాలంగా మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ జరుగుతోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ అయ్యారు.
రేవంత్ రెడ్డిని ఇటీవలే మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ సర్కారు ఓ జిల్లాలో రాజకీయాల లబ్ధి కోసం ప్రజలను అస్తవ్యస్తం చేసిందని కోదండరాం అన్నారు.
ఇంతకీ సిట్టింగుల్లో సీట్లు దక్కించుకునే వారు ఎవరు? గల్లంతు అయ్యేది ఎవరికి? కొత్తగా లోక్ సభ బరిలో దిగే ఛాన్స్ ఎవరికి దక్కబోతోంది? దీనిపై 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్టు..