Home » Contest
దక్షిణాదిన తమ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిన అధిక స్థానాలు గెల్చుకోవాలని పక్కా ప్రణాళికలు రచిస్తోంది.ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ బలంగా ఉన్న కర్ణాటకలో ఆ పార్టీని అధికా
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీపై పోటీ చేసేందుకు మాజీ జవాను సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్ కు లోక్ సభ టిక్కెట్ కన్ఫార్మ్ అయింది.
బీహార్ : ఆర్జేడీ పార్టీలో గందరగోళం నెలకొంది. ఆ పార్టీని వీడినట్లు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్జేడీ పొత్తులో భాగంగా సరన్ లోక్సభ స్థానాన్ని చంద్రికా రాయ్కు కేటాయించింది. సోదరుడు తేజస్వి యాదవ్తో దూ
ఏపీలో ఒక అసెంబ్లీ స్థానానికి భార్యాభర్తలు పోటీకి దిగారు.అయితే భర్త ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగగా,భార్య ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు.కృష్ణా జిల్లాలో ఈ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది. కష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం ను�
ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లతో ఇతర పార్టీల అభ్యర్థులు రంగంలోకి దిగడం వివాదం సృష్టిస్తోంది. ఏపీలో ఇలాంటి పరిస్థితితో పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. తాము ఓడిపోయినా ఫర్వాలేదు…ప్రత్యర్థివర్గం గెలువ కూడదు. ఇదే ఫార్ములాను ఎన్నికల్లో అవ
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమనే సంకేతాలిచ్చారు. యూపీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆమె అమేథీకి వచ్చారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు.. పోటీపై ఇంకా నిర్ణయించుకోల
కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీపై పోటీకి మాజీ సైనికుడు మేజర్ సురేంద్ర పూనియా సిద్ధమయ్యాడు.
యూపీలో అధికార బీజేపీకి మరో షాక్ తగిలింది.ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు పార్టీని వీడారు.ఇప్పుడు మరో ఎంపీ ఆ జాబితాలో చేరారు.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిలా మటోంద్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.బుధవారం(మార్చి-27,2019)ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.తన కుటుంబం దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ,మొదటి హోం మంత్రి సర్దార్ వల�